జిల్లా జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన డీఐజీ !!

0
165

కర్నూలు : 
కర్నూలు జిల్లా...

 కర్నూలు జిల్లా జడ్జి , కర్నూలు రేంజ్ డిఐజి గారులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన 

... డిఐజి శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు. 

 డీఐజి గా పదోన్నతి స్వీకరించిన...
శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు. 

అభినందనలు తెలిపిన...
జిల్లా జడ్జి , కర్నూల్ రేంజ్ డిఐజి.

కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గారు ఎస్పీ స్థాయి నుండి డీఐజీ గా ఈ రోజు పదోన్నతి స్వీకరించారు.

ఈ సందర్భంగా గురువారం  జిల్లా జడ్జి శ్రీ కబర్థి గారిని , కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ కోయ ప్రవీణ్ ఐపియస్ గారులను డిఐజి శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

డీఐజీగా పదోన్నతి స్వీకరించిన శ్రీ విక్రాంత్  పాటిల్ ఐపీఎస్ గారికి జిల్లా జడ్జి , కర్నూల్ రేంజ్ డిఐజి   అభినందనలు తెలియజేశారు.

అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో శ్రీ విక్రాంత్ పాటిల్ గారిని అడిషనల్ ఎస్పీలు , డీఎస్పీలు, సిఐలు , ఆర్ ఐలు, ఎస్సైలు,  ఆర్ ఎస్ ఐ లు , డిపిఓ మినిస్టిరియల్ సిబ్బంది , ఇతర శాఖల సిబ్బంది  కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 

ముందుగా  ఎస్పీ గారి క్యాంపు కార్యాలయంలో  డిఐజి  శ్రీ విక్రాంత్ పాటిల్ గారు, కర్నూల్ ఏపీఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెట్ శ్రీ దీపికా పాటిల్ ఐపిఎస్ గారు కలిసి కుటుంబ సమేతంగా కేక్ కట్ చేసి స్పెషల్ బ్రాంచ్ సిబ్బందికి , క్యాంపు కార్యాలయంలోని సిబ్బందికి  నూతన సంవత్సరo శుభాకాంక్షలు తెలిపారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
బాపట్ల జిల్లా నుండి విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీల్లో అగ్రస్థానాలు సాధించడం జిల్లాకు గర్వకారణం - కలెక్టర్ 
బాపట్ల జిల్లా నుండి విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీల్లో అగ్రస్థానాలు సాధించడం జిల్లాకు...
By Gadiyapudi Narendra 2026-01-07 13:49:34 0 165
Andhra Pradesh
రౌడీ షీటర్లకు డిఎస్పి స్ట్రాంగ్ వార్నింగ్
రౌడీ షీటర్లకు సత్ ప్రవర్తన కలిగి ఉండాలని ప్రజలను ఇబ్బంది పెడుతున్నట్లు ఫిర్యాదులు అందితే కఠిన...
By John Baji 2025-12-28 05:34:14 0 143
Andhra Pradesh
పవన్ కళ్యాణ్ (ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి) తెలుగు సినీ పరిశ్రమ (టాలీవుడ్)పై విమర్శలు చేశారు.
పవన్ కళ్యాణ్ (ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి) తెలుగు సినీ పరిశ్రమ (టాలీవుడ్)పై విమర్శలు చేశారు....
By Bharat Aawaz 2025-05-27 05:53:21 0 2K
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలను సన్మానించిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి కష్టసుఖాల్లో...
By Benguluri Madhubabu 2026-03-29 12:22:14 0 99
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com