నేరసులపై కఠినంగా పోలీస్ వ్యవస్థ: డిజిపి

0
110

గుంటూరు జిల్లాలో పోలీసులు చేపట్టిన తాజా చర్యలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇటీవల కోర్టుకు నిందితులను నడుచుకుంటూ తీసుకెళ్లిన ఘటనపై మీడియా ప్రశ్నించగా, డిజిపి స్పష్టంగా స్పందించారు. పెట్రోలింగ్ వాహనాలు లేనప్పుడు పోలీసులు నడిచే వెళ్లాల్సిందే అంటూ చెప్పారు. ఇది పోలీసు వ్యవస్థ ఎంత కఠినంగా బాధ్యతాయుతంగా పనిచేస్తుందో స్పష్టంగా చూపిస్తోంది. నేరస్తులపై చర్యలు ఉండబోతాయని సంకేతంగా ప్రజలు చూస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నగర అభివృద్ధిని అడ్డుకున్న వైసిపి
*ప్ర‌చుర‌ణార్థం* *18-02-2026*   *న‌గ‌రాభివృద్ధిని అడ్డుకున్న వైసిపి...
By Rajini Kumari 2026-02-19 07:10:45 0 105
Andhra Pradesh
అనంతపురం గంగమ్మ జాతర పోస్టర్ విడుదల చేసిన మిన్నం రెడ్డి మౌర్యా రెడ్డి
ఈరోజు అనంతపురం గంగమ్మ జాతర పోస్టర్ విడుదల చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మేనల్లుడు...
By Benguluri Madhubabu 2026-02-10 11:21:45 0 213
Himachal Pradesh
शिमला में दो दिवसीय राष्ट्रीय सहकारी सम्मेलन का आयोजन
शिमला में १३ और १४ सितंबर को दो दिवसीय राष्ट्रीय सहकारी सम्मेलन का आयोजन किया जा रहा है। इस...
By Pooja Patil 2025-09-13 07:03:06 0 203
Andhra Pradesh
నూతన అధ్యక్షులకు పూలదండతో సత్కరిస్తున్న కమిటీ సభ్యులు బాపట్ల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా అంకమ్మ చౌదరి.
బాపట్ల: బాపట్ల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా అంకమ్మ చౌదరిని కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా...
By Gadiyapudi Narendra 2026-02-11 17:01:04 0 117
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com