ఒంటరి ఏనుగు పంటల పై దాడి

0
154

పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో సోమవారం ఒంటరి ఏనుగు పంటలను ధ్వంసం చేసింది. పాలెం పంచాయితీ కోటపల్లి సమీపంలో గోపి, మోహన్, దామోదర్, కళావతికి చెందిన మామిడి చెట్లను ఏనుగు నాశనం చేసింది. పశుగ్రాసాన్ని కూడా తినేసి, అనంతరం అడవిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనపై స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్బీఓ మధు పంటలను పరిశీలించి, రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
నేడు మా ఘ పౌర్ణమి
ఈ నెల  19నుంచి  మాఘ పౌర్ణమి స్నా నా లు మొదులు అయి ఫిబ్రవరి 16 వరకు  పూర్తి...
By Mobbu Venkatramana 2026-02-01 10:29:58 0 399
Andhra Pradesh
పుంగనూరులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
పుంగనూరు మండలం వనమలదిన్నెలో కులం పేరుతో దూషించారనే ఫిర్యాదుపై ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ...
By Kothuru Murali 2026-03-20 05:45:29 0 118
Andhra Pradesh
Bill Gates: గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద బిల్ గేట్స్ విమానానికి ల్యాండింగ్ ఇబ్బందులు..కొద్దిసేపు గాలిలో చక్కర్లు.
గన్నవరం విమానాశ్రయం వద్ద భారీగా పొగమంచు  15 నిమిషాల పాటు ఎయిర్ పోర్టు వద్ద గాలిలో చక్కర్లు...
By Pagadala Venkateswar 2026-02-16 05:10:49 0 136
Telangana
Reactor Blast at Sigachi Industries Kills Dozens, Halts Operations
Pashamylaram, Telangana - On June 30, 2025, a massive explosion tore through the...
By Bharat Aawaz 2025-07-01 05:42:38 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com