మే 17వ తేదీ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష !!

0
231

కర్నూలు : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ప్రవేశానికి నిర్వహించే జే ఈ ఈ అడ్వాన్సుడ్ తేదీలను ఐఐటి  రూర్కీ ప్రకటించింది . 2026 వ సంవత్సరం మే 17న ఉదయం 9 నుంచి 12:00 వరకు మొదటి సెషన్, 2.30 నుంచి 5:30 వరకు రెండో సెషన్ ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ 6 నుంచి మే రెండు వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు మరియు ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు గారి ఆదేశానుసారం
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు మరియు ఎర్రగొండపాలెం...
By Chennaiah Kati 2026-07-01 03:23:14 0 51
Telangana
కార్యకర్త నుండి దేశస్థాయికి ఎదిగిన ఉపేందరుడు
ఆదివాసీల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా... ఆటుపోటులు ఎదురైనా టార్గెట్ ఒక్కటే.... ఆదివాసులకు న్యాయం...
By Bheeshman King 2026-05-26 11:28:38 0 1K
Business & Finance
Mumbai Businesses Prepare for Heavy Rain Alert
The India Meteorological Department (IMD) has issued a yellow alert for the Mumbai Metropolitan...
By Navya Sree 2026-06-29 07:24:50 0 58
Telangana
బీజేపీ సింగరేణి భరోసా కార్యక్రమన్ని అడ్డుకున్న పోలీసులు
మంచిర్యాల జిల్లా :  సింగరేణి లో జరుగుతున్న అవకతవకల పై సింగరేణి భరోసా కార్యక్రమంలో భాగంగా...
By Avunoori Mahesh 2026-06-19 11:56:35 0 198
Arunachal Pradesh
Flash Floods Devastate NEEPCO Colony in Keyi Panyor
The ongoing monsoon disaster in Arunachal Pradesh has severely crippled vital energy...
By Lokeshwari Panthadi 2026-07-01 09:24:06 0 69
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com