ప్లాష్.. ప్లాష్ .. టాటా -ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో మంటలు ఏసి బోగీ లు రెండు పూర్తి గా దగ్దం ఒక్కరు మృతి.

0
313

అనకాపల్లెలో ఎక్స్ప్రెస్ రైలు లో  అగ్ని 🔥 🔥 ప్రమాదం జరిగింది.ఆదివారం అర్ద రాత్రి 1:30 గంటలు సమయంలో దువ్వూడ మీదగా  పర్నాకుళం వెళుతున్న టాటా-ఎర్నాకుళం 18189ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి.ఎక్స్ ప్రెస్ లో బి1, ఎం 2 ఏసి బోగీలు పూర్తిగా మంటలు రావాడంతో వెంటనే లోకో పైలట్ ఈ విషయాన్ని గుర్తించి ‌ఎలమంచిలి నక్కపల్లి సమీపం లో‌ రైలు ను అపడం జరిగింది. లో.దాదాపు 2000మంది ప్రయాణికులు  స్టేషన్ లో వుండి పోయారు.బోగిలో ఉన్న సామాగ్రి అంతా కాలి పోవాడం జరిగింది.

Search
Categories
Read More
Andhra Pradesh
Brave Heart of Nara Lokesh
AP IT Minister Mr. NARA lokesh has shown his brave heart by helping the cute little child Shri ....
By Terli Ashok 2026-02-26 07:03:28 0 431
Telangana
Accused Out on Bail in POCSO Case Murders Six People
బ్రేకింగ్ న్యూస్    పోక్సో కేసులో బెయిల్ మీద వచ్చి ఆరుగురిని హత్య చేసిన నిందితుడు...
By G k Nookala 2026-07-11 03:48:39 0 82
Himachal Pradesh
Himachal–Uttarakhand Border Standoff Ends Peacefully
A standoff involving a group of Nihangs and authorities at the Himachal Pradesh–Uttarakhand...
By Navya Sree 2026-06-26 09:11:04 0 103
Andhra Pradesh
వేచి చూడకుండా ధరకాస్తు చేసుకోండి.
ఆర్జీయూకేటీ (RGUKT) ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు రీవెరిఫికేషన్...
By Naveen Kumar 2026-05-23 12:51:29 0 187
Andhra Pradesh
రాయలసీమ యూనివర్సిటీలో అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని RPSF రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిద్ డిమాండ్ చేశారు
రాయలసీమ యూనివర్సిటీ లో అవినీతి అక్రమాలు పాల్పడుతున్న వీసీ మరియు రిజిస్టర్ పై సమగ్రమైన విచారణ...
By Boya Dasthagiri 2026-06-14 03:25:37 0 154
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com