కర్ణాటక పాదయాత్ర భక్తుల పై భక్తి చాటుకున్న కర్ణాటక పాదయాత్ర భక్తులపై భక్తి చాటుకున్న దిడ్డి వారి పల్లి గ్రామస్తులు దిడ్డివారిపల్లి గ్రామస్తులు

0
83

కర్ణాటక రాష్ట్రం నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తున్న భక్తులకు శనివారం ఉదయం 3 గంటల నుంచి పుంగనూరు నియోజక వర్గం, సోమల మండలం, దిడ్డివారిపల్లె గ్రామస్తులు తమ వంతు సాయంగా పాలు, టీ, కాఫీ, బిస్కెట్లను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఉదయం నుంచి 6,000 మంది భక్తులు తిరుమలకు పాదయాత్ర చేశారని, 70 లీటర్ల పాలతో వారికి చలి నుంచి ఉపశమనం పొందే విధంగా టీ, కాఫీ అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణ, రామ్మోహన్, సుబ్రహ్మణ్యం, రత్నయ్య, రెడ్డి, లలిత, గిరిజ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
Ambati Rambabu: ఏపీ హైకోర్టులో 7 క్వాష్ పిటిషన్లు దాఖలు చేసిన అంబటి రాంబాబు.
Andhra Ambati Rambabu Files 7 Quash Petitions in AP High Court చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు...
By Pagadala Venkateswar 2026-02-06 13:21:00 0 35
Andhra Pradesh
మద్దిలేటి స్వామిని దర్శించుకున్న డోన్ ఎమ్మెల్యే!! కోట్ల
కర్నూలు : బేతంచర్ల : RS రంగాపురం : డోన్:  ముక్కోటి ఏకాదశి మహోత్సవాలను పురస్కరించుకొని...
By Hari Krishna 2025-12-28 08:58:05 0 87
Telangana
ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా గుండె వాల్వ్ చికిత్స.|
      సికింద్రాబాద్ : వృద్ధాప్యంలో గుండె ఆపరేషన్ అంటే ప్రమాదమనే భయాన్ని...
By Sidhu Maroju 2026-02-11 15:09:12 0 54
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com