ఎన్టీఆర్ జిల్లా గొట్టిపాటి రామకృష్ణ గారి నాయకత్వంలో రవిచంద్ర గారి సన్మానం

0
252

NTR జిల్లా టిడిపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ గొట్టిపాటి రామకృష్ణ గారి నాయకత్వంలో సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ గా నియామకం అయిన గౌరవనీయులు శ్రీ కనకమేడల రవీంద్ర గారిని కలిసి సన్మానించడం జరిగింది. ఇందులో జిల్లా అధ్యక్షుడు మోటిపల్లి సత్యనారాయణ టిడిపి ఫ్లోర్ లీడర్ బాల బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కనిశెట్టి వెంకట రంగారావు మరియు ఇతర న్యాయవాదులు పాల్గొని వారిని సన్మానించడం జరిగింది

Search
Categories
Read More
Telangana
ప్రభుత్వ బడుల్లోనే ఉన్నత విద్య....
ప్రభుత్వ బడుల్లోనే ఉన్నత విద్య.... భారత్ అవాజ్ న్యూస్ 15 మే రోజున దుగ్గొండి మండలం» వరంగల్...
By Gujile Ramu 2026-05-15 05:19:35 0 53
Telangana
తెలంగాణలో చికెన్ షాపుల బంద్ : ఏప్రిల్ 1 నుండి నిరవధిక సమ్మెకు పిలుపు.|
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని చికెన్ వ్యాపారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.  పౌల్ట్రీ...
By Sidhu Maroju 2026-03-25 08:27:21 0 123
Rajasthan
Churu Court Delivers Verdict in Shocking 2022 Murder Case Involving Woman, Occultist
Churu (Rajasthan): In a chilling case that shook Rajasthan’s Churu district, the District...
By BMA ADMIN 2025-05-20 06:47:45 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com