ఎన్టీఆర్ జిల్లా గొట్టిపాటి రామకృష్ణ గారి నాయకత్వంలో రవిచంద్ర గారి సన్మానం

0
174

NTR జిల్లా టిడిపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ గొట్టిపాటి రామకృష్ణ గారి నాయకత్వంలో సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ గా నియామకం అయిన గౌరవనీయులు శ్రీ కనకమేడల రవీంద్ర గారిని కలిసి సన్మానించడం జరిగింది. ఇందులో జిల్లా అధ్యక్షుడు మోటిపల్లి సత్యనారాయణ టిడిపి ఫ్లోర్ లీడర్ బాల బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కనిశెట్టి వెంకట రంగారావు మరియు ఇతర న్యాయవాదులు పాల్గొని వారిని సన్మానించడం జరిగింది

Search
Categories
Read More
Andhra Pradesh
Shani Jagan Takes control of Rayalaseema
He is the one and only worst political person. In Rayalaseema . He had pre closed all the works...
By Terli Ashok 2026-01-06 12:26:53 2 707
Andhra Pradesh
Chandrababu Naidu: అమరావతిలో మొదటిసారిగా రిపబ్లిక్ డే వేడుకలు... సీఎం చంద్రబాబు స్పందన.
అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు జరగడంపై సీఎం చంద్రబాబు హర్షం ఈ రిపబ్లిక్ డే ఏపీ ప్రజలకు...
By Pagadala Venkateswar 2026-01-26 11:12:52 0 49
Andhra Pradesh
పుంగనూరు: క్షుద్ర పూజల కలకలంతో పాఠశాలకు వెళ్ళని విద్యార్థులు.
చౌడేపల్లి మండలం, కాగతి గ్రామంలో మౌని అమావాస్య రోజున పాఠశాల ఆవరణంలో గుర్తుతెలియని వ్యక్తులు...
By Kothuru Murali 2026-01-30 04:47:34 0 46
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com