పుంగనూరులో నిజాయతీ చాటుకున్న ఆటో డ్రైవర్
Posted 2026-04-09 07:40:23
0
129
పుంగనూరు పట్టణంలోని ప్రైవేట్ బస్టాండులో ఆటో డ్రైవర్ అప్సర్ బాషాకు దొరికిన రూ.21 వేలున్న పర్సును ఆయన వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి సీఐ సుబ్బారాయుడుకు అప్పగించారు. పెద్ద అల్సాపురం గ్రామానికి చెందిన జయమ్మ అనే మహిళదిగా గుర్తించిన పర్సును ఆమెను పిలిపించి అందజేశారు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ అప్సర్ను సీఐ అభినందించారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Implementation of District-Wide Drone Patrolling for Enhanced Public Safety – Sri Sathya Sai District Police.
PUTTAPARTHI | DECEMBER 26, 2025
The Sri Sathya Sai District Police, under the leadership...
తిరుమలలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,...
చింతలగంగమ్మకు అద్భుత పుష్పాలంకరణ, భక్తుల ఆనందోత్సాహాలు.
పెద్దమండ్యం: శ్రీ పరభావనామ సంవత్సర చింతలగంగమ్మ తిరునాళ్ల సందర్భంగా, ఆలయ పంతులుగారు అమ్మవారిని...
Bengaluru Metro Expansion Driving Urban Infrastructure Growth
Bengaluru continues to strengthen its urban infrastructure through the expansion of the Namma...
ఏపీ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసాగిల్
AP హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసా గిల్
AP హైకోర్టు నూతన CJగా జస్టిస్ లీసా గిల్ను...