కనకమెడల రవీంద్ర కు అభినందనలు తెలిపినmP కేశినేని గద్దె రామ్మోహన్

0
154

*ప్రచుర‌ణార్థం* *24-12-2025*

 

క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్రకు అభినంద‌న‌లు తెలిపిన ఎంపీ కేశినేని , ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్

 

విజ‌య‌వాడ‌: సుప్రీంకోర్టులో భార‌త ప్ర‌భుత్వ అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ గా (ASG) నియ‌మితులైన సీనియ‌ర్ న్యాయ‌వాది, టిడిపి మాజీ రాజ్య‌స‌భ ఎంపీ క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌ను ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ అభినంద‌న‌లు తెలిపారు. బుధ‌వారం ల‌బ్బీపేట‌లోని ఆయ‌న నివాసంలో క‌లిసి శాలువాతో స‌త్క‌రించి కొండ‌ప‌ల్లి బొమ్మ‌ను బ‌హుక‌రించారు. రాజ్య‌స‌భ స‌భ్యునిగా విశేష సేవ‌లందించిన క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర, ఇక‌పై అత్యున్న‌త న్యాయ‌స్థానంలో కేంద్ర ప్ర‌భుత్వం త‌రుఫున కీల‌క వాద‌న‌లు వినిపించనుండ‌టం ఎంతో ఆనందంగా వుంద‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు. దేశంలోనే ఎంతో ప్రాముఖ్య‌త క‌లిగిన ఈ ప‌ద‌విలో తెలుగు వ్య‌క్తి...నియ‌మితులు కావ‌టం ఎంతో గ‌ర్వంగా వుంద‌ని ఎమ్మెల్యే గ‌ద్దె అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు సొంగా సంజ‌య్ వ‌ర్మ తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సూర్య భగవానుడిని దర్శనం చేసుకుని వస్తుండగా ఘోరం.. తల్లీ,కొడుకు మృతి.. ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్న దృశ్యం!
జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రీ కొడుకులు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు...
By Manda Ramkumar 2026-03-27 07:03:12 0 155
Andhra Pradesh
మాధురి స్కూల్ నందు ఎంతో ఘనంగా నిర్వహించిన నేషనల్ సైన్స్ డే వేడుకలు..
కాకినాడ జిల్లా శంఖవరం మండలం లోని కత్తిపూడి గ్రామంలోని మాధురి విద్యాలయంలో నేషనల్ సైన్స్ డే వేడుకలు...
By BABJI DADALA 2026-02-28 16:02:36 0 245
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com