పొలం పిలుస్తుంది - వరి నారుమళ్లపై అవగాహన...

0
310

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండల వ్యవసాయ శాఖ ఆధరవ్యంలో నిర్వహిస్తున్న దాళ్వా వరి సాగులో భాగంగా నారుమల్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గూర్చి రైతులకు వివరించాలని సిబ్బందికి సూచించారు..

 శంఖవరంలో వరి నారుమళ్ళును సిబ్బందితో పరిశీలించి దృఢమైన, ఆరోగ్యవంతమైన నారు కోసం ముందుగా నారుమడిని బాగా దున్ని చదును చేసుకుని నీరు పెట్టడానికి, తీయడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.. దాళ్వాకు అనువైన ఎం టి యు 1153, 1156, పి ఆర్ 126 వంటి రకాలు అనువైనవి అని వివరించారు. నారుమడిలో జింక్ లోపాన్ని అధిగమించడానికి సెంటు నారుమడికి కిలో "జింక్ సల్ఫేట్ " ఆఖరి దమ్ములో వేయాలని సూచించారు. సెంటు నారుమడికి అర కిలో యూరియా, 1.25 కిలోల సూపర్ పాస్ఫేట్, మూడు సెంట్లకు కిలోల పొటాష్, ఆఖరి దమ్ములో వేయాలని వివరించారు. విత్తనశుద్ధి చేసిన విత్తనాలను నారుమడిలో చల్లుకోడం ద్వారా ఆరోగ్యవంతమైన నారు పొందవచ్చని తెలిపారు. ఈ పొలం పిలుస్తుందిరా కార్యక్రమంలో AEO శ్రీనివాస్, వ్యవసాయ ఉద్యాన సహాయకులు సురేష్, సత్యనారాయణ, కాంతి, మణికంఠ, చిన్నారి, ప్రసాద్, శ్యాంసుందర్, సువర్ణరాజు, రాజు, రైతులు పాల్గొన్నారు... # BABJI DADALA

Search
Categories
Read More
Andhra Pradesh
నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్న కడియాల గజేంద్ర గోపాల్ నాయుడు
కర్నూలు నగరంలోని రాంబోట్ల దేవాలయం దగ్గర జిల్లా నాయకులతో కలిసి వినాయక నిమగ్ననోత్సవం కార్యక్రమంలో...
By mahaboob basha 2025-09-04 14:10:59 0 342
Andhra Pradesh
చీరాలలోని శంకర్ ఫెర్టిలిటీ అండ్ లాప్రోస్కోపిక్ ఆసుపత్రిలో ప్రసవం అనంతరం మరణించిన బాలింత సౌమ్య మృతదేహానికి రిమ్స్ ఆస్పత్రి ప్రొఫెసర్లు మంగళవారం ఒంగోలులో పోస్టుమార్టం నిర్వహించారు.
చీరాలలోని శంకర్ ఫెర్టిలిటీ అండ్ లాప్రోస్కోపిక్ ఆసుపత్రిలో ప్రసవం అనంతరం మరణించిన బాలింత సౌమ్య...
By Gadiyapudi Narendra 2026-01-07 10:35:51 0 158
Andhra Pradesh
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు రాజంపేట పార్లమెంటు పరిధిలోని తంబళ్లపల్లె నియోజకవర్గం 26.62 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన...
By Benguluri Madhubabu 2026-02-27 11:57:11 0 125
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com