మార్కాపురం జిల్లా ప్రజలకు విజ్ఞప్తి

0
54

మార్కాపురం జిల్లా ప్రజలకు విజ్ఞప్తి

Chief Commissioner of Land Administration Smt. G.Jayalakshmi, IAS - expected to visit tomorrow as too many complaints on revenue from markapuram

రేపు అనగా గురువారం మార్కాపురం జిల్లా కేంద్రoలో CCLA కమిషనర్ జయలక్ష్మి IAS గారి పర్యటన ఉన్నట్లు సమాచారం. జిల్లా ప్రజలు, రెవిన్యూ అధికారుల చేతిలో నష్ట పోయిన బాధితులు తమ తమ సమస్యలు కమిషనర్ గారి దృష్టిలో పెట్టి అవినీతి అధికారుల ఆట కట్టించెందుకు ఓ ఉద్యమంలా కదిలి వచ్చి మీ సమస్యల పరిష్కారించుకోగలరు. నూతన జిల్లాలో రెవిన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్బంగా CCLA అధికారిణి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Search
Categories
Read More
Telangana
తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్గా బసవరాజ్ శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ అయిన తర్వాత ఎంతోమంది నాకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టి...
By Ponnala Srinivasrao 2026-05-09 04:49:25 0 134
SURAKSHA
M. Hari Jawaharlal, IAS: Driving Good Governance
A Dynamic Civil Servant Committed to Transparent Administration, Digital Innovation, and...
By Lokeshwari Panthadi 2026-07-13 04:48:01 0 87
SURAKSHA
తెలంగాణ మహిళా పోలీసులు బాలికలకు స్వీయ రక్షణ శిక్షణ
తెలంగాణ మహిళా పోలీసులు ఈరోజు కాలేజీ బాలికలకు ఉచిత స్వీయ రక్షణ శిక్షణ ఇచ్చారు. POCSO చట్టం, మహిళా...
By Kalaga Sailaja 2026-07-06 05:13:15 0 54
Andhra Pradesh
టెంపో ట్రావెలర్ ఢీకొని రైతు దుర్మరణం.
మదనపల్లె మండలం పుంగనూరు రోడ్డులోని 150 మైలు రాయి సమీపంలో బుధవారం రాత్రి నయారా పెట్రోల్ బంక్ వద్ద...
By Pagadala Venkateswar 2026-05-07 06:11:08 0 91
Telangana
టీజీసీపీ్గేట్ - 26 దరఖాస్తు గడువు పొడి్గీంపు
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వైశ్వధ్యాలయాలో పీజీ కోర్సు లో ప్రవేశల కోసం నిర్వహించే టీజీసీపీ్గేట్ - 26...
By Prashanth Goindla 2026-06-11 03:07:06 0 157
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com