ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని 14 అడుగుల విగ్రహం సర్వం సిద్ధం అటల్ బిహారీ వాజ్పేయి

0
138

*ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి 14 అడుగుల ఎత్తు గల కాంస్య విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది*

 

 

వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా డిసెంబర్ 25, 2025 (గురువారం) నాడు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు

అమరావతిలోని వెంకటపాలెం వద్ద ఉన్న 'అటల్ జీ స్మృతి వన్' (Atal Ji Smruti Van) లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ఇది 14 అడుగుల ఎత్తు గల భారీ కాంస్య విగ్రహం. అమరావతి రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి విగ్రహం ఇదే కావడం విశేషం అని ఈ ప్రాంతాన్ని కేవలం విగ్రహావిష్కరణకే పరిమితం చేయకుండా, వాజ్‌పేయి జీవిత విశేషాలను తెలిపే మ్యూజియం తరహా స్మారక చిహ్నంగా (Atal Ji Smruti Van) అభివృద్ధి చేస్తున్నారు

అటల్-మోదీ సుపరిపాలన యాత్ర: రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 26 వాజ్‌పేయి విగ్రహాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో చేపట్టిన 'అటల్-మోదీ సుపరిపాలన యాత్ర'లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు

ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు మరియు రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఇప్పటికే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ విగ్రహం మరియు ఏర్పాట్లను పరిశీలించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మత్స్య కార్మికుల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం
ప్రచురణార్ధం.29.01.26    *మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం*   *...
By Rajini Kumari 2026-01-29 13:42:18 0 152
Andhra Pradesh
వేసవి రాకముందే నీటి ఎద్దడి..
బొబ్బిలి పట్టణంలో ప్రజలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. వేగావతి నదిలో నీటి మట్టం తగ్గడంతో...
By Boiena Rajesh 2026-03-04 10:48:38 0 120
Andhra Pradesh
జారి పడుతున్న బండ రాళ్లు ప్రమాద భరితంగా పానకాల స్వామి ఘాట్ రోడ్డు
*జారిపడుతోన్న బండరాళ్లు*   *-ప్రమాద భరితంగా పానకాల స్వామి ఘాట్ రోడ్డు మార్గం*  ...
By Rajini Kumari 2025-12-24 07:54:24 0 188
Bharat
PM Narendra Modi has embarked on a 5-nation visit to Ghana, Trinidad & Tobago (T&T), Argentina, Brazil and Namibia.
Ghana, the first leg of the visit, will be PM’s first ever bilateral visit to Ghana &...
By Bharat Aawaz 2025-07-02 17:45:37 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com