ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రకోట రాజీవ్ రెడ్డి

0
184

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్క విద్యార్తిని, విద్యార్ధి కి వైస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు

కృషి, పట్టుదలతో విజయాన్ని సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా, పరీక్షల్లో అనుతీర్ణులైన విద్యార్థుల పట్ల కూడా ఆయన ఆత్మీయంగా స్పందిస్తూ, ఒకసారి ఫెయిల్ కావడం జీవితానికి ముగింపు కాదని, అది విజయానికి మొదటి అడుగని పేర్కొన్నారు. ఈ సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు అండగా నిలిచి, వారికి ధైర్యం చెప్పి, మళ్లీ పరీక్షలు రాయడానికి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.విద్యార్థులు నిరుత్సాహపడకుండా తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి, పట్టుదలతో మళ్లీ ప్రయత్నిస్తే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలరని ఎర్రకోట రాజీవ్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె.
మదనపల్లిలో బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక (UFBU) పిలుపు మేరకు మంగళవారం బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో...
By Pagadala Venkateswar 2026-01-28 10:22:04 0 140
SURAKSHA
S. Suhas, IAS: A Visionary Leader Driving Inclusive Governance
The Journey Begins "Good governance is about making every citizen feel...
By Fathima Safa 2026-07-15 11:48:25 0 60
SURAKSHA
డ్రగ్స్ రహిత సమాజం: యువతకు భరోసా
  మాదక ద్రవ్యాల మహమ్మారిని అంతం చేసేందుకు తెలంగాణ పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు....
By Kalaga Sailaja 2026-06-26 06:09:02 0 43
Uttarkhand
Uttarakhand Strengthens Women and Social Welfare
Uttarakhand continues to strengthen women’s empowerment and social welfare through...
By Fathima Safa 2026-06-27 09:52:50 0 44
Andhra Pradesh
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం దోర్నాల మండలం గంటవాని పల్లె దగ్గర వెలుగొండ ప్రాజెక్ట్ పీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేయనున్నసీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం   దోర్నాల మండలం గంటవాని పల్లె...
By Chennaiah Kati 2026-02-19 11:59:47 0 339
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com