ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని 14 అడుగుల విగ్రహం సర్వం సిద్ధం అటల్ బిహారీ వాజ్పేయి

0
161

*ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి 14 అడుగుల ఎత్తు గల కాంస్య విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది*

 

 

వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా డిసెంబర్ 25, 2025 (గురువారం) నాడు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు

అమరావతిలోని వెంకటపాలెం వద్ద ఉన్న 'అటల్ జీ స్మృతి వన్' (Atal Ji Smruti Van) లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ఇది 14 అడుగుల ఎత్తు గల భారీ కాంస్య విగ్రహం. అమరావతి రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి విగ్రహం ఇదే కావడం విశేషం అని ఈ ప్రాంతాన్ని కేవలం విగ్రహావిష్కరణకే పరిమితం చేయకుండా, వాజ్‌పేయి జీవిత విశేషాలను తెలిపే మ్యూజియం తరహా స్మారక చిహ్నంగా (Atal Ji Smruti Van) అభివృద్ధి చేస్తున్నారు

అటల్-మోదీ సుపరిపాలన యాత్ర: రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 26 వాజ్‌పేయి విగ్రహాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో చేపట్టిన 'అటల్-మోదీ సుపరిపాలన యాత్ర'లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు

ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు మరియు రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఇప్పటికే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ విగ్రహం మరియు ఏర్పాట్లను పరిశీలించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సత్యదేవుని ప్రసాదానికి తీసుకునేందుకు ఆటంకాలు కల్పిస్తున్న వ్యాపారులు .... పట్టించుకోని అధికారులు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం గ్రామం....   ఎంతో ప్రసిద్ధి...
By BABJI DADALA 2025-12-29 12:26:34 0 317
Andhra Pradesh
దుర్గగుడి సెక్యూరిటీ గార్డ్ పనితీరుపై ప్రశంసలు
*దుర్గగుడి సెక్యూరిటీ గార్డ్ పనితీరు పై ప్రశంసలు*      *మాయమైన బ్రాస్లెట్...
By Rajini Kumari 2026-02-28 12:46:40 0 118
Andhra Pradesh
కంభంపాటి రామ్మోహన్ రావుకు సృజన చౌదరి పరామర్శ
కంబంపాటి రామ్మోహన్ రావు కు సుజనా పరామర్శ..             ...
By Rajini Kumari 2025-12-20 11:35:34 0 165
Andhra Pradesh
నగరాభివృద్ధిపై సీఎం దృష్టి కేశినేని శివనాథ్ వ్యాఖ్యలు
*ప్ర‌చుర‌ణార్థం* *14-01-2026*   *విజ‌య‌వాడ న‌గ‌రాభివృద్ధి పై...
By Rajini Kumari 2026-01-14 12:43:48 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com