మదనపల్లిలో దివ్యాంగులకు ఉచిత వైద్య శిబిరం.

0
25

మదనపల్లి పట్టణంలోని ఎంఎల్ఎల్ హాస్పిటల్ లో గురువారం దివ్యాంగుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో చెవి, ముక్కు, గొంతు నిపుణులు, ఆర్థోపెడిక్ సర్జన్, జనరల్ ఫిజిషియన్ వైద్యులు దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించారు. బెంగళూరు బాప్టిస్ట్ హాస్పిటల్ కు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శ్యామ్, దివ్యాంగులకు ఉచిత వైద్య పరీక్షలు చేసి, తగు జాగ్రత్తలు సూచించారు. వెలుగు కన్వీనర్ ఆర్ భాగ్యలక్ష్మి డాక్టర్ శ్యామ్ కు కృతజ్ఞతలు తెలిపి, శాలువా, మెమొంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి లీనాకుమారి, వార్డెన్ స్వీటీ, సిబ్బంది, దివ్యాంగులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : చెన్నపట్నం చెరువులను పరిశీలించిన అధికారులు
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, ఇరికిపెంట పంచాయతీలోని చెన్నపట్నం చెరువును శుక్రవారం ఈ.ఈ....
By Kothuru Murali 2026-02-14 07:44:06 0 18
Andhra Pradesh
శ్రీ అమ్మవారి శ్రీ చక్రం పూజకు గోశాల పాలు
శ్రీ అమ్మవారి శ్రీ చక్ర నవారాణార్చన పూజకు పోరంకి గోశాల పాలు: పత్రికా ప్రకటన     ...
By Rajini Kumari 2026-01-16 12:44:37 0 77
Andhra Pradesh
మదనపల్లి బస్టాండ్ వద్ద డ్రైనేజీ పనులపై ఎమ్మెల్యే ఆగ్రహం.
మదనపల్లి బెంగళూరు బస్టాండ్‌లో జరుగుతున్న డ్రైనేజీ కాలువ నిర్మాణ పనుల్లో డిజైన్ లోపం ఉందని...
By Pagadala Venkateswar 2026-01-25 13:19:15 0 70
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : షేర్ ఆటో బోల్తా పడి ఇద్దరి పరిస్థితి విషమం
శనివారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, గడ్డం వారిపల్లి సమీపంలో ఫోన్ మాట్లాడుతూ ఆటో...
By Kothuru Murali 2026-01-31 16:03:17 0 47
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com