రామగుండం ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

0
155

కర్నూలు : రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) తెలంగాణ రాష్ట్రం రామగుండం, నోయిడా కార్పొరేట్ కార్యాలయాల్లో మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 36.
విభాగాల వారీగా ఖాళీలు: ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్-01, కెమికల్-10, మెకానికల్-03, ఇన్ స్ట్రుమెంటేషన్-04, సివిల్-01, కెమికల్ ల్యాబ్-02, మెటీరియల్స్-05, ట్రాన్స్‌పోర్టేషన్-01, హ్యూమన్ రిసోర్సెస్-05, ఫార్మసీ-01, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్-02, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ, ఎంబీఏ, సీఏ/సీఎంఏ, ఎంఎస్సీ, పీజీ డిప్లొమా, బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు సంబంధిత ఉద్యోగానుభవం ఉండాలి.
వయసు: అసిస్టెంట్/డిప్యూటీ మేనేజర్‌కు 40 ఏళ్లు, మేనేజర్/సీనియర్ మేనేజర్‌కు 45 ఏళ్లు, చీఫ్ మేనేజర్/డీజీఎంకు 50 ఏళ్లు, జనరల్ మేనేజర్‌కు 55 ఏళ్లు మించకూడదు.
వేతనం: అసిస్టెంట్ మేనేజర్‌కు రూ. 50,000 నుంచి రూ. 1,60,000, డిప్యూటీ మేనేజర్‌కు రూ. 60,000 నుంచి రూ. 1,80,000, మేనేజర్‌కు రూ. 70,000 నుంచి రూ. 2,00,000, సీనియర్ మేనేజర్‌కు రూ. 80,000 నుంచి రూ. 2,20,000, చీఫ్ మేనేజర్‌కు రూ. 90,000 నుంచి రూ. 2,40,000, డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు రూ. 1,00,000 నుంచి రూ. 2,60,000, జనరల్ మేనేజర్‌కు రూ. 1,20,000 నుంచి రూ. 2,80,000.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, సీబీటీ, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేదీ: 17.12.2025.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: 15.01.2026.
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: 22.01.2026.
వెబ్‌సైట్: https://www.rfcl.co.in

Search
Categories
Read More
Andhra Pradesh
ప్లేవుడ్ పరిశ్రమను తనిఖీ చేసిన వ్యవసాయ అధికారులు
బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఉన్న ప్లేవుడ్ పరిశ్రమలో వ్యవసాయం సబ్సిడీ యూరియా వాడుతున్నట్లు ఆరోపణలు...
By Boiena Rajesh 2026-04-19 04:00:31 0 102
Andhra Pradesh
AP Teachers: ఏపీ టీచర్లకు డబుల్ గుడ్ న్యూస్.. కేసుల ఎత్తివేతతో పాటు హాజరులో మినహాయింపు.
  AP Teachers: ఏపీ టీచర్లకు డబుల్ గుడ్ న్యూస్.. కేసుల ఎత్తివేతతో పాటు హాజరులో మినహాయింపు...
By Pagadala Venkateswar 2026-03-10 04:45:41 0 118
Telangana
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి: ఘనంగా నివాళులు అర్పించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా/ అల్వాల్.   నేడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్  జయంతి. ఆరు...
By Sidhu Maroju 2025-08-06 10:06:58 0 793
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం ంల:ప్రతి నెలా మొదటి తేదీనే పెన్షన్లు: మార్కెట్ కమిటీ చైర్మన్
అన్నమయ్య జిల్లా సోమల మండలం, ఇరికిపెంట గ్రామంలో బుధవారం పెన్షన్ పంపిణీ సందర్భంగా మార్కెట్ కమిటీ...
By Kothuru Murali 2026-04-01 06:14:14 0 118
Andhra Pradesh
వచ్చే ఎన్నికల్లో వచ్చేది మాత్రం వైసీపీ ప్రభుత్వమేనని సయ్యద్ గౌస్ మోహిద్దీన్
మార్కాపురం టౌన్ నందు బి కన్వెన్షన్ హాల్ నందు వైసిపి విస్తృత స్థాయి సమావేశం విజయవంతంలో ప్రకాశం...
By mahaboob basha 2025-07-12 15:11:45 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com