మద్రాస ఫౌండేషన్ నిర్మాణం !!

0
158

కర్నూలు : డోన్ : ద్రోణాచలం : 

ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో, డోన్ పట్టణంలోని ఉమర్ బిన్ ఖాతాబ్ మస్జిద్ సమీపంలో ఈ నెల 27వ తేదీన బాలికల కోసం నిర్వహించనున్న మద్రసా ఫౌండేషన్ కార్యక్రమానికి గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, బాలికల విద్యాభివృద్ధి లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారి సహకారం ఎంతో ప్రోత్సాహకరమని తెలిపారు. ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, మైనారిటీ విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Telangana
సికింద్రాబాద్ పేరును మారుస్తున్నారనేది నిజం కాదు: కాంగ్రెస్ నేతలు.,|
హైదరాబాద్ : సికింద్రాబాద్ పేరును మారుస్తున్నారని ప్రజలను తప్పు దోవ పట్టించి తలసాని రాజకీయ...
By Sidhu Maroju 2026-01-17 15:06:12 0 149
Telangana
నేలకొండపల్లిలో యూరియా కష్టాల నుంచి ఊరట..
నేలకొండపల్లి మండలంలో ప్రభుత్వ యూరియా యాప్ ద్వారా ఎరువుల పంపిణీ సజావుగా సాగుతోందని మండల వ్యవసాయ...
By Krishna Balina 2026-02-09 06:00:54 0 130
Andhra Pradesh
మదనపల్లిలో జువెలరీస్ మోసం: కేసు నమోదు.
మదనపల్లెలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న మణప్పురం రితు జువెలరీస్‌లో జరిగిన మోసంపై పోలీసులు...
By Pagadala Venkateswar 2026-04-03 05:37:25 0 54
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com