మద్రాస ఫౌండేషన్ నిర్మాణం !!

0
108

కర్నూలు : డోన్ : ద్రోణాచలం : 

ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో, డోన్ పట్టణంలోని ఉమర్ బిన్ ఖాతాబ్ మస్జిద్ సమీపంలో ఈ నెల 27వ తేదీన బాలికల కోసం నిర్వహించనున్న మద్రసా ఫౌండేషన్ కార్యక్రమానికి గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, బాలికల విద్యాభివృద్ధి లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారి సహకారం ఎంతో ప్రోత్సాహకరమని తెలిపారు. ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, మైనారిటీ విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గోదావరి పుష్కరాలు 2027 తేదీలు ఖరారు
*అమరావతి*   గోదావరి పుష్కరాలు 2027 తేదీలు ఖరారు   జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహణ...
By Rajini Kumari 2025-12-13 10:14:45 0 156
Andhra Pradesh
ఉషారామ ఇంజనీరింగ్ కాలేజీ ఒప్పందం
RTIH–ఉషారామా ఇంజినీరింగ్ కళాశాల మధ్య అవగాహన ఒప్పందం విజయవాడ, ఫిబ్రవరి 06, 2026:...
By Rajini Kumari 2026-02-06 11:34:10 0 46
Telangana
మంచిర్యాల: పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్తత
మంచిర్యాల: పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్తత మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పురపాలిక కార్యాలయం...
By Pinnehasan Odela 2026-02-04 07:42:46 0 67
Andhra Pradesh
జాతీయ ఉపాధి హామీ పథకం కోసం సీఎం చంద్రబాబు కి వినతి పత్రం
జాతీయ ఉపాధి హామీ పథకం కోసం ఖర్చు అయ్యే నిధుల్లో 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాలే ఖర్చు...
By Rajini Kumari 2025-12-23 07:19:35 0 91
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com