పత్తి కొనుగోళ్లలో కేంద్ర బీజేపీ - రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ల నిర్లక్ష్య వైఖరి,

0
233

 

పత్తి రైతుకు కన్నీరే మిగిల్చింది.

 

రైతులు నేరుగా మార్కెట్ కు తెచ్చే పత్తికి అనేక కొర్రీలు పెడుతూ

నాణ్యతలేదని కొనుగోలుదారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా, 

దళారులు తెచ్చిన పత్తిని మాత్రం దర్జాగా కొనుగోలు చేస్తున్నారు.

 

కష్టపడి పత్తి పంట పండించిన రైతులు నష్టపోతుంటే.. 

వారి వద్ద కొన్న దళారులు మాత్రం లక్షలు పోగేసుకుంటున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వెట్టిచాకిరి చేయిస్తున్నారని కలెక్టర్‌కు డాక్టర్ల ఫిర్యాదు.
మదనపల్లె జిల్లా ఆస్పత్రి అత్యవసర విభాగంలో కేవలం నలుగురు డాక్టర్లతోనే వెట్టిచాకిరి చేయిస్తున్నారని...
By Pagadala Venkateswar 2026-02-12 04:49:19 0 21
Telangana
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని.
హైదరాబాద్ జిల్లా/ సికింద్రాబాద్ : మానవాళికి భగవద్గీత ద్వారా శ్రీ కృష్ణుడు ధర్మ మార్గాన్ని...
By Sidhu Maroju 2025-08-16 09:09:02 0 555
Andhra Pradesh
మేడారం సమ్మక్క సారక్కను దర్శించుకున్న కేశినేని నాని గారు
*మేడారం సమ్మక్క–సారక్క గద్దెను దర్శించుకున్న కేశినేని నాని గారు*   * ములుగు జిల్లా...
By Rajini Kumari 2026-01-13 15:44:10 0 86
Andhra Pradesh
2026 నూతన సంవత్సరంలో రాబోతున్న కొత్త మార్పులు.! జనవరి 1 నుండి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..!!
కొత్త సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్ మారడం మాత్రమే కాదు; ప్రజల దైనందిన జీవితంలో కూడా అనేక...
By John Baji 2025-12-29 13:11:40 0 156
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com