పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తో ప్రజల జీవితాలకు మెరుగు !!

0
167

కర్నూలు : తబల శాఖలో అతి పురాతనమైనటువంటి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు గ్రామీణ తపాల జీవిత బీమా తో ప్రజల జీవితాలు మరింత మెరుగుపడతాయి అని కర్నూలు రీజియన్ అసిస్టెంట్ డైరెక్టర్ , బిజినెస్ డెవలప్మెంట్ శ్రీ నాగ నాయక్ గారు పేర్కొన్నారు. తపాలా శాఖ వారి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ భీమా సంకల్ప్ 2.0 కార్యక్రమంలో భాగంగా శనివారం రోజు కర్నూలు ప్రధాన పోస్ట్ ఆఫీస్ ను సందర్శించిన సందర్భంగా, పోస్టల్ అసిస్టెంట్లు, ఆఫీస్ అసిస్టెంట్లు మరియు పోస్ట్మేన్ లతో సమావేశం నిర్వహించి పోస్ట్ ఆఫీస్ లో ఉన్నటువంటి అతి పురాతనమైన తపల జీవిత బీమా పథకాన్ని పోస్టుమెన్లు అందరూ కూడా తమ విధుల్లో భాగంగా ప్రజలకు ఇన్సూరెన్స్ వివరాలను తెలియజేస్తూ ప్రజల జీవితాలకు ఆర్థిక భద్రత కల్పించవలసిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ జనార్దన్ రెడ్డి గారు, సిబ్బంది పాల్గొన్నారు. 

Search
Categories
Read More
Bihar
RailTel’s Big Bihar Push Education Gamechanger
RailTel Corporation has bagged a ₹210 crore order from the Bihar Education Project Council to...
By Pooja Patil 2025-09-15 04:45:03 0 204
Chhattisgarh
नक्सलवाद से निपटने में भारत की महत्वपूर्ण प्रगति
भारत ने #Naxalism से निपटने में उल्लेखनीय प्रगति की है। सुरक्षा बलों और स्थानीय प्रशासन की...
By Pooja Patil 2025-09-11 07:22:45 0 183
Andhra Pradesh
లింగ నిర్దారణ చట్టం జిల్లా స్థాయి సమావేశం
కలెక్టర్ కార్యాలయం నందు గర్భస్థ లింగ నిర్ధారణ చట్టము మరియు ఏఆర్టి /సరోగసి జిల్లా స్థాయి సమావేశము...
By John Baji 2025-12-31 01:43:22 0 138
Andhra Pradesh
అసత్య ఆరోపణలుపై స్పందించిన జనసేన నేత మహేష్.
తనపై వస్తున్న ఆరోపణలపై జనసేన పార్టీ ఏపీఐఐసీ డైరెక్టర్ మై ఫోర్స్ మహేష్ ఆదివారం స్పందించారు. రాజకీయ...
By Pagadala Venkateswar 2026-03-15 12:19:47 0 119
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com