సంక్రాంతి కి అదనం గా 41 ప్రత్యేక రైళ్ళు

0
154

కర్నూలు : సంక్రాంతికి అదనంగా 41 ప్రత్యేక రైళ్లు

నేటి ఉదయం 8 గంటల నుంచి ముందస్తు బుకింగ్.

సంక్రాంతి పండక్కి తెలుగు రాష్ట్రాల మధ్య అదనంగా 41 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ రైళ్లకు సంబంధించిన ముందస్తు రిజర్వేషన్లు నేటి (ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతాయని ద.మ. రైల్వే సీపీఆర్వో ఏ. శ్రీధర్ తెలిపారు. ఎక్కువ రైళ్లు సికింద్రాబాద్, వికారాబాద్, లింగంపల్లి రైల్వేస్టేషన్ల నుంచి కాకినాడకు, నర్సాపూర్ కు, తిరుపతికి ఉన్నాయి.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం
చనుగొండ్ల గ్రామానికి చెందిన బోయ ప్రసాద్(27) గత పది రోజుల క్రితం కోడుమూరు పరిధిలో పురుగుల మందు...
By mahaboob basha 2025-07-21 14:59:25 1 827
Telangana
నార్త్ జోన్ పరిధిలో చోరీ ఐన 111 సెల్ ఫోన్ లు రికవరీ: బాధితులకు అందజేసిన డీసీపీ రష్మీ పెరుమాళ్
సికింద్రాబాద్ : ఉత్తర మండల పరిధిలో సెల్ ఫోన్లు పోగొట్టుకోవడంతోపాటు చోరీకి గురైన కేసులలో పోలీసులు...
By Sidhu Maroju 2025-11-01 16:27:23 0 71
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com