పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తో ప్రజల జీవితాలకు మెరుగు !!

0
168

కర్నూలు : తబల శాఖలో అతి పురాతనమైనటువంటి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు గ్రామీణ తపాల జీవిత బీమా తో ప్రజల జీవితాలు మరింత మెరుగుపడతాయి అని కర్నూలు రీజియన్ అసిస్టెంట్ డైరెక్టర్ , బిజినెస్ డెవలప్మెంట్ శ్రీ నాగ నాయక్ గారు పేర్కొన్నారు. తపాలా శాఖ వారి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ భీమా సంకల్ప్ 2.0 కార్యక్రమంలో భాగంగా శనివారం రోజు కర్నూలు ప్రధాన పోస్ట్ ఆఫీస్ ను సందర్శించిన సందర్భంగా, పోస్టల్ అసిస్టెంట్లు, ఆఫీస్ అసిస్టెంట్లు మరియు పోస్ట్మేన్ లతో సమావేశం నిర్వహించి పోస్ట్ ఆఫీస్ లో ఉన్నటువంటి అతి పురాతనమైన తపల జీవిత బీమా పథకాన్ని పోస్టుమెన్లు అందరూ కూడా తమ విధుల్లో భాగంగా ప్రజలకు ఇన్సూరెన్స్ వివరాలను తెలియజేస్తూ ప్రజల జీవితాలకు ఆర్థిక భద్రత కల్పించవలసిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ జనార్దన్ రెడ్డి గారు, సిబ్బంది పాల్గొన్నారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి గారు
రాష్ట్ర ప్రజలకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే...
By Kothuru Murali 2026-01-01 06:13:38 0 148
Andhra Pradesh
గుంటూరు నగర పరిధిలో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.
🚩 గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీ శ్రీ...
By John Baji 2026-01-22 01:35:32 0 192
Andhra Pradesh
ఆరు జిల్లాల కలెక్టర్ల ప్రజెంటేషన్
రెండో రోజు జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఉత్తమ విధానాలు (best practices) విజయగాధలుపై ఆరుగురు జిల్లా...
By Rajini Kumari 2025-12-18 08:23:31 0 171
Telangana
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారు....
  ఈరోజు నెక్కొండ మండలం గొట్లకొండ తండా లో మొట్టమొదటగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని...
By Gujile Ramu 2026-04-26 09:40:43 0 100
Telangana
మంచిర్యాల 27 వ డివిజన్ లో పర్యటించిన మేయర్ దర్ని మధుకర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 27 వ డివిజన్ కార్పొరేటర్ కొండ్ర రాజేశ్వరి లింగయ్య ...
By Avunoori Mahesh 2026-04-11 06:48:59 0 141
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com