జాతీయ రోరల్ స్కేటింగ్ విజేతలను అభినందించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0
99

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :   ఈనెల 5 వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు విశాఖపట్నం లో నిర్వహించిన (7-20 ఏజ్ గ్రూప్) 63 వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ లో కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన 38 మంది విద్యార్ధినీ, విద్యార్ధులు 19 బంగారు,10 రజిత, 9 కాంస్య పతకాలను సాధించారు .

కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆదివారం విద్యార్ధినీ,విద్యార్థులను జింఖానా గ్రౌండ్ లో కలిసి అభినందించారు . 

అనంతరం ఎమ్మెల్యే శ్రీగణేష్ వారితో కంటోన్మెంట్ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకు వచ్చారని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకుని నియోజకవర్గానికి, రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని, అందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు . 

ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్ధినీ, విద్యార్ధులకు నిరంతరం వెన్నంటి నిలిచిన వారి కోచ్ అనూప్ కుమార్ ను ఎమ్మెల్యే  ప్రత్యేకంగా అభినందించారు.స్కేటింగ్ ప్రాక్టీస్ కోసం తగిన మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. 

#Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
కూట‌మి పాల‌న‌లో స్కీంలు లేవు..అన్నీ స్కాంలే
వైయ‌స్ఆర్‌సీపీ కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గ...
By mahaboob basha 2025-07-19 12:47:15 0 925
Telangana
తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ కార్యవర్గ సమావేశం
సికింద్రాబాద్ :  సికింద్రాబాద్ లోని రాయల్ రేవ్ హోటల్ లో తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ...
By Sidhu Maroju 2025-10-15 10:34:33 0 159
Andhra Pradesh
జాతీయ ఉపాధి హామీ పథకం కోసం సీఎం చంద్రబాబు కి వినతి పత్రం
జాతీయ ఉపాధి హామీ పథకం కోసం ఖర్చు అయ్యే నిధుల్లో 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాలే ఖర్చు...
By Rajini Kumari 2025-12-23 07:19:35 0 91
Andhra Pradesh
ఆపదలో ఉన్నవారికి చేయూతగా కిద్మత్ టీం లీడర్ షేక్ షఫీ
*ఆపదలో ఉన్నవారికి చేయూతగా నిలవడం మానవ ధర్మం*    *-ఖిద్మత్ టీమ్ లీడర్ షేక్ షఫీ* ...
By Rajini Kumari 2026-01-01 10:30:18 0 122
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com