జాతీయ రోరల్ స్కేటింగ్ విజేతలను అభినందించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0
98

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :   ఈనెల 5 వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు విశాఖపట్నం లో నిర్వహించిన (7-20 ఏజ్ గ్రూప్) 63 వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ లో కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన 38 మంది విద్యార్ధినీ, విద్యార్ధులు 19 బంగారు,10 రజిత, 9 కాంస్య పతకాలను సాధించారు .

కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆదివారం విద్యార్ధినీ,విద్యార్థులను జింఖానా గ్రౌండ్ లో కలిసి అభినందించారు . 

అనంతరం ఎమ్మెల్యే శ్రీగణేష్ వారితో కంటోన్మెంట్ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకు వచ్చారని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకుని నియోజకవర్గానికి, రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని, అందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు . 

ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్ధినీ, విద్యార్ధులకు నిరంతరం వెన్నంటి నిలిచిన వారి కోచ్ అనూప్ కుమార్ ను ఎమ్మెల్యే  ప్రత్యేకంగా అభినందించారు.స్కేటింగ్ ప్రాక్టీస్ కోసం తగిన మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. 

#Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నిర్వహించిన మండల పార్టీ అధ్యక్షులు & ప్రధాన కార్యదర్శుల శిక్షణ కార్యక్రమములో దర్శి టిడిపి ఇన్చార్జ్ Dr. గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మండల పార్టీ అధ్యక్షులు & ప్రధాన...
By Chennaiah Kati 2026-02-13 07:00:14 0 75
Andhra Pradesh
పుంగనూరు: మాసమ్మ జాతరకు159 ఏళ్ల చరిత్ర.. రేపే జాతర.
పుంగనూరు మండలం కొండచర్ల గ్రామంలో ప్రతిష్టాత్మకంగా జరిగే మసెమ్మ జాతరకు గ్రామస్థులు ముమ్మరంగా...
By Kothuru Murali 2026-01-30 09:16:16 0 45
Telangana
బాల సరస్వతి నగర్ లో ఇంకుడు గుంతల ప్రారంభం : 140 డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్
*బాలసరస్వతి నగర్ లో ఇంకుడు గుంతల పనులను ప్రారంభించిన కార్పొరేటర్ శ్రవణ్* ఈ రోజు మల్కాజ్గిరి...
By Vadla Egonda 2025-07-30 04:16:19 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com