డిసెంబర్ 24వ తేదీన జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం

0
191

తాడేపల్లి 

 

ప్రతి సంవత్సరం డిసెంబర్ 24వ తేదీన జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో లీగల్ మెట్రోలజీ అధికారులు వినియోగదారులకు అవగాహన సదస్సులు ఏర్పాటు తోపాటు పలు సూపర్ మార్కెట్ లో తనిఖీలు నిర్వహించారు.

అందులో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లి పట్నంలో గురువారం రత్నదీప్ సూపర్ మార్కెట్ లో తనిఖీలు నిర్వహించి వినియోగదారులకు పలు సూచనలు చేసారు.తెనాలి డివిజన్ లీగల్ మెట్రోలజీ సి ఐ శేషసాయి మాట్లాడుతూ వినియోగదారులు కొనుగోలు చేస్తే వస్తువుల అంశంలో తూకం , మరియు పాక్యేజిపుడ్ విషయం లో లేబుల్ లు పైన పేర్కొన్న అంశాలు మాన్యుఫాక్చరింగ్ తేదిలు సరిగా ఉన్నాయా లేవా వంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు

వినియోగదారులను ఎవరైనా షాపు యాజమాన్యం వారు తూకం క్వాలిటీ విషయంలో మోసం చేసినట్లయితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెనాలి ఇన్ స్పెక్టర్ శేష సాయి తో పాటు వారి సిబ్బంది రవి కిషోర్ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
AP Job Calendar: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉగాదికి జాబ్ క్యాలెండర్!
ఆర్థిక భారాన్ని అంచనా వేసిన తర్వాతే తుది ప్రకటన ఏపీలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ...
By Pagadala Venkateswar 2026-01-31 07:00:32 0 141
Andhra Pradesh
చీరాలలో శక్తి యాప్ పై అవగాహన
బాపట్ల ఎస్పీ బి. ఉమామహేశ్వరరావు ఐపీ ఎస్ ఆదేశాల మేరకు చీరాల డి ఎస్పీ మోయిన్ సూచనల మేరకు చీరాల వన్...
By Vadlamudi NagaVenkat 2026-04-28 10:31:08 0 167
Andhra Pradesh
పుంగనూరు డివిజన్లో 34 వేల బస్తాల యూరియా పంపిణీ
పుంగనూరు సబ్ డివిజన్ పరిధిలోని 8 మండలాలలో జనవరి 10 నాటికి 34,811 బస్తాల యూరియా పంపిణీ చేసినట్లు...
By Kothuru Murali 2026-01-13 09:07:30 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com