కోడుమూరు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ పుట్టిన రోజు వేడుక :

0
112

కర్నూలు : కర్నూలు జిల్లా :  కోడుమూరు

కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారి ఆధ్వర్యంలో మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి పుట్టిన రోజు వేడుకలు

కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు,యువనేత నారా లోకేష్ గారి పుట్టిన రోజు వేడుకలను కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నారా లోకేష్ గారి నాయకత్వాన్ని కొనియాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారు మాట్లాడుతూ —
“యువత ఆశల ప్రతీక నారా లోకేష్ గారు.
ప్రజాసేవ పట్ల అంకితభావంతో పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు.
ఆయన నాయకత్వంలో టీడీపీ మరింత బలోపేతమై, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రంగా మారడం ఖాయం”
— అని తెలిపారు 
అలాగే పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడంలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్.మండల, గ్రామ స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
స్వచ్ఛ రథం వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోట్ల!!
కర్నూలు : డోన్ :  డోన్ మండలంలోని ఉడుములపాడు గ్రామంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర...
By Hari Krishna 2026-01-24 12:55:36 0 265
Andhra Pradesh
TDP: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. టీడీపీ శ్రేణులకు పల్లా, అచ్చెన్న కీలక ఆదేశాలు.
TDP: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. టీడీపీ శ్రేణులకు పల్లా, అచ్చెన్న కీలక ఆదేశాలు 02-02-2026...
By Pagadala Venkateswar 2026-02-02 09:56:32 0 76
Andhra Pradesh
మహిళల సొమ్ము దారి మళ్లిస్తే జైలుకే: పల్నాడు కలెక్టర్
పల్నాడు జిల్లాలో డ్వాక్రా,మెప్మా స్వయం సహాయక సంఘాల నిధుల గోల్మాల్పై కలెక్టర్ కృతికా శుక్లా...
By John Baji 2026-01-03 02:15:10 0 157
Sports
Less than 2 hours until Day 2 resumes! 😍 .
Following the footsteps of King Kohli! Captain Shubman Gill scores back-to-back centuries in his...
By Bharat Aawaz 2025-07-03 06:36:55 0 3K
Andhra Pradesh
బీటి రోడ్డు పనులను పరిశీలించిన MLA నదుకుదిటి ఈశ్వరావు
రణస్థలం ఎమ్మార్వో ఆఫీస్ నుండి వేణుగోపాలపురం వరకు బీటీ తారు రోడ్డు పనులు ఈ రోజు ప్రారంభం...
By Mukku Ramu 2026-03-13 11:11:03 0 149
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com