ప్రగతి పథంలో పార్నపల్లె గ్రామం

0
66

ప్రగతి పథంలో పార్నపల్లె గ్రామం.

బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామంలో రూ.50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సి.సి రోడ్లను ప్రారంభించిన గౌరవ శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు, 

పుష్ప వర్షంతో ఘనస్వాగతం పలికిన గ్రామస్థులు, ఎన్డీయే కూటమి శ్రేణులు,

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యం.

ప్రతి పల్లెలో సంపూర్ణంగా సి.సి రోడ్ల నిర్మాణం చేపట్టడం, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన త్రాగునీటి సౌకర్యం కల్పించి గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చడమే ఎన్డీయే ప్రభుత్వ ధ్యేయం.

Search
Categories
Read More
Manipur
Sit-Ins in Manipur Valley: Demand for Arambai Amnesty
A detailed aerial photograph captures a resolute public demonstration filling a busy market...
By Lokeshwari Panthadi 2026-06-26 09:42:53 0 53
Punjab
Dal Khalsa Urges Sikh MLAs to Appear Before Akal Takht
Dal Khalsa has called upon Sikh Members of the Punjab Legislative Assembly to appear before the...
By Navya Sree 2026-06-27 06:27:31 0 54
SURAKSHA
Aditya Goenka, IPS: Leading Meghalaya's CID with Vision
A 2008-batch IPS officer of the Assam–Meghalaya Cadre, Aditya Goenka has earned a...
By Lokeshwari Panthadi 2026-07-22 12:29:56 0 47
Andhra Pradesh
రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సమావేశానికి ఎమ్మెల్యే వేగేశన ను ఆహ్వానిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర
ఏప్రిల్ 19 వ తేదీన బాపట్ల లోని అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కల్యాణ మండపంలో రాష్ట్ర స్థాయిలో మాజీ...
By Vadlamudi NagaVenkat 2026-04-11 09:33:01 0 155
Andhra Pradesh
ఆరు సంవత్సరాల నిరీక్షణకు ముగింపు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు.
గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ ఫేజ్ శంకుస్థాపనతో పశ్చిమ ప్రజలకు ట్రాఫిక్ భారంనుండి విముక్తి :...
By John Baji 2026-01-04 04:02:10 0 226
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com