ఏపీ ఆర్ సెట్ ఫలితాలు విడుదల!!
Posted 2025-12-16 01:15:54
0
127
కర్నూలు : రాష్ట్రంలో ఏపీ ఆర్ సెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆశ్చర్య మధు మూర్తి సోమవారం విడుదల చేశారు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆర్ సెట్ 24 25 ప్రవేశ పరీక్షలను నిర్వహించినాడు తెలిసిందే ఈ పరీక్షల్లో 65 సబ్జెక్టులలో 51 64 మంది అభ్యర్థులు హాజరయ్యారని వివరించారు వీరిలో 28 59 మంది అభ్యర్థుల అర్హత సాధించినట్లు చెప్పారు ఫార్మసీ విభాగంలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు కాగా ఆ తర్వాత మేనేజ్మెంట్ కంప్యూటర్ సైన్స్ ఉన్నాయని తెలియజేశారు పిహెచ్డి ప్రవేశాలకు సంబంధించి మౌఖిక పరీక్షల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ బిసి వి ఉమా ఏపీ ఆర్ సెట్ కన్వీనర్ ఆర్ ఉమ పాల్గొన్నారు
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
చేర్చి పాస్టర్ కు15000 రూపాయలు స్పీకర్లకు పంపిణీ
చర్చి పాస్టర్లకు15000 రూపాయలు స్పీకర్లకు పంపిణీ
మండల కేంద్రంలోని పాస్టర్ డి యోబు...
ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటన
*తాడేపల్లి*:
ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటన..
ఇండ్ల...
మదనపల్లి లో పేకాట నలుగురు అరెస్ట్
మదనపల్లి మండలంలోని బెంగళూరు రోడ్డు, చీకిల బైలు ప్రాంతంలో పేకాట ఆడుతున్న నలుగురు జూదగాళ్లను...
పుంగనూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో మంగళవారం భాష్యం స్కూల్ సమీపంలో సింగం వారి పల్లి గ్రామానికి...