పుంగనూరు: పోక్సో కేసులో నిందితునికి పదహారేళ్ల జైలు శిక్ష
Posted 2026-06-23 14:40:37
0
56
పోక్సో కేసులో నిందితునికి సోమవారం కోర్టు పదహారేళ్ల జైలుశిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని 79 ఏ చింతమాకులపల్లె పంచాయతీ గుట్టమీదపల్లె గ్రామానికి చెందిన వీ. మోహన్ రెడ్డి 2014లో ఓమైనర్ బాలికను తన ఆటోలో అపహరించి, నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసుకు సంబంధించి విచారణ పూర్తి కావడంతో నిందితునికి చిత్తూరు కోర్టు పదహారేళ్ల జైలు శిక్ష విధించింది# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Madhya Pradesh Strengthens Healthcare and Public Services
Madhya Pradesh continues to strengthen its healthcare system through investments in medical...
Women Safety: Pen Safety Teams Active Patrol
Tamil Nadu Police Pen Safety Teams patrol buses, colleges, markets and railway stations for...
TTD: తిరుమల శ్రీవారి హుండీలో రద్దయిన పెద్ద నోట్లు!.
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల్లో రద్దయిన పాత నోట్ల సమస్య తిరుమల తిరుపతి దేవస్థానం...
నా బిడ్డను చంపేశారనే అనుమానం – ఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు.
మదనపల్లి జిల్లాలో పూలదివాకర్ (31) అనే యువకుడు అదృశ్యంపై అతని తల్లి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార...
ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది
ఆదోని లో ముందస్తు అడ్మిషన్ల పేరుతో దోపిడీ చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలపై చర్యలు...