అమరజీవి పొట్టి శ్రీరాములు కి నివాళి !

0
68

కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరవలేనిదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  పరిశ్రమల, వాణిజ్యం ఆహార ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ టీజి భరత్ పేర్కొన్నారు. అమర్ జీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా స్థానిక పూల బజార్లోని ఆయన విగ్రహానికి మంత్రి టీజీ భరత్ తో పాటు జిల్లా డాక్టర్ ఏ సిరి, గూడా చైర్మన్ శ్రీ సోంశెట్టి వెంకటేశ్వర్లతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

Search
Categories
Read More
Telangana
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ గెలుపుతో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ నేతలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :   జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఉప ఎన్నిక లో కాంగ్రెస్ అభ్యర్థి...
By Sidhu Maroju 2025-11-14 14:00:33 0 44
Goa
दिवर बेटावरील साप्तकोतेश्वर मंदिर स्थळी “कोटी-तीर्थ मार्ग” योजना
गोआ सरकारेन दिवर बेटावरील #साप्तकोतेश्वर_मंदिर जागेवर नवीन मंदिर आणि स्मारक उभारपाचो निर्णय घेतलो...
By Pooja Patil 2025-09-11 10:56:59 0 90
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com