పట్టపగలే పత్తికొండ పోస్ట్ ఆఫీస్ లో దొంగతనం

0
228

కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండ ఉపతపాల కార్యాలయం నందు శనివారం రోజు ఉదయం 11 గంటలకు పట్టపగలే దొంగతనం జరిగింది. వివరాల్లోకెళ్తే పత్తికొండ ఉపతపాల కార్యాలయం నందు ఉదయం 11 గంటల సమయంలో కార్యాలయ ఉద్యోగులు పనుల్లో నిమగ్నమై ఉండగా, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు  కౌంటర్ లో ఉన్నటువంటి పోస్టల్ ఆసిస్టెంట్ దగ్గరకు చేరుకొని మాటల్లో పెట్టి అక్కడే టేబుల్ పైన ఉన్నటువంటి 60 వేల రూపాయలను దొంగతనం చేసి పారిపోవడం జరిగింది . అప్రమత్నం అయినా పోస్టులు ఉద్యోగులు పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ దొరకలేదు. పత్తికొండ సబ్ పోస్ట్ మాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పట్టణ సీఐ తెలియజేశారు

Search
Categories
Read More
Andhra Pradesh
యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పరిశీలన
గుంటూరు ఫిబ్రవరి 4: గుంటూరు నగరంలోని కె.వి.పి కాలనీలో జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను జిల్లా...
By John Baji 2026-02-04 15:15:25 0 79
Andhra Pradesh
క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం వేడుకలు ప్రజలంతా ప్రశాంతంగా జరుపుకోవాలి!! కర్నూలు ఎస్పీ
కర్నూలు : పత్రికా ప్రకటన (24.12.2025)కర్నూలు జిల్లా...క్రిస్మస్,  న్యూ ఇయర్ వేడుకలు...
By Hari Krishna 2025-12-24 14:22:31 0 140
Telangana
తెలంగాణ రాష్ట్ర నూతన సిటిజెన్ సెంట్రిక్ జనవరి 20 నుండి ప్రారంభం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
జిల్లా లో ఈ విధానం ద్వారా ముఖ్యంగా పోక్సో కేసులు,మహిళలు చిన్నారులపై జరిగే నేరాలు వంటి సున్నితమైన...
By Gangaram Rangagowni 2026-02-06 07:29:23 0 62
Andhra Pradesh
23వ తేదీ ఉచిత వైద్య పరీక్షలు అసోసియేషన్ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి
*23వ తేదీ ఉచిత వైద్య పరీక్షలు*    *ఫార్మా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు రవీంద్రనాథ్...
By Rajini Kumari 2025-12-20 13:41:14 0 95
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com