23వ తేదీ ఉచిత వైద్య పరీక్షలు అసోసియేషన్ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి

0
92

*23వ తేదీ ఉచిత వైద్య పరీక్షలు*

 

 *ఫార్మా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో* .

 

 *వన్ టౌన్ స్టీల్ ప్యాలెస్ లో*..

 

 *షుగర్, దంత, నేత్ర, డైటీషియన్ ఉచిత పరీక్షలు*

 

 

 విజయవాడ,డిసెంబర్ 20.

 ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ప్రజా ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించిన కృష్ణాజిల్లా ఫార్మా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు అమ్మ తల్లి రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీ ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో షుగర్, బీపీ, నేత్ర, దంత, డైటీషియన్ పరీక్షలు నిర్వహిస్తారని రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. డాక్టర్ మోహన్ డయాబెటిస్ సెంటర్ వారు ఈ ఉచిత పరిక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. వన్ టౌన్ స్టీల్ ప్యాలెస్ లో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Search
Categories
Read More
Telangana
పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం : కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / కంటోన్మెంట్.     కంటోన్మెంట్ నియోజకవర్గంలో 62 మంది...
By Sidhu Maroju 2025-08-08 18:34:20 0 689
Andhra Pradesh
చందోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు వైద్యం అందని ద్రాక్షగా మారింది......
చందోలు:  చందోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారులు మాయాజాలం. చందోలు ప్రాథమిక ఆరోగ్య...
By Gadiyapudi Narendra 2026-02-12 12:49:39 0 41
Telangana
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధుల వైకల్యం గుర్తింపు శరవేగంగా పూర్తి చేయాలి
నేలకొండపల్లి: విద్యార్థులలో ఉన్న వైకల్యాల గుర్తింపు ప్రక్రియ ను శర వేగంగా పూర్తి చేయాలని...
By Krishna Balina 2026-02-06 10:11:32 0 58
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com