బస్సు ప్రమాదం ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చే సీన బిజెపి ఏపీ అధ్యక్షుడు పివీఎన్

0
167

అమరావతి

 

*బస్సు ప్రమాద ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బిజెపి ఎపి అధ్యక్షుడు పివియన్ మాధవ్*

 

చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో బస్సు ప్రమాదం కలచి వేసింది

 

అనేక మంది చినిపోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు

 

క్షతగాత్రులకు అన్ని‌విధాలా వైద్య చికిత్స అందించాలి

 

ఘాట్ రోడ్ ను మరింత విస్తరించి అభివృద్ధి చేయాలి

 

మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియ చేస్తున్నా

 

వారి కుటుంబ సభ్యులు ను ఆదుకునే లా ప్రభుత్వం సాయం అందించాలి

 

ఆ జిల్లా కలెక్టరు తో కూడా మాట్లాడాం... మంచి వైద్య సేవలు అందేలా‌ చూడాలని‌ కోరాం

 

ఘాట్ రోడ్ లో రక్షణ వ్యవస్థ ను మరింత పెంచాలి

Search
Categories
Read More
Andhra Pradesh
దేశం మెచ్చే విధంగాNTR విద్యా సంస్థలు విద్యార్థులతో పాతస్మృతులు నెమరు వేసుకున్న నారా భువనేశ్వరి గారు
    *నాడు రాజకీయ తరగతులు... నేడు విద్యా బుద్దులు...*   *గండిపేట గుర్తులు......
By Rajini Kumari 2025-12-28 10:27:33 0 87
Andhra Pradesh
APలో పెద్ద సంఖ్యలో IAS,IPS లకు పదోన్నతులు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పించింది....
By John Baji 2025-12-28 14:40:15 0 126
Andhra Pradesh
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
కర్నూలు :  ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షతోపాటు జరిమానాలు తప్పవని,...
By Hari Krishna 2025-12-21 08:59:56 0 99
Telangana
ఓసి చలో ఢిల్లీ
ఈ డబ్ల్యూ ఎస్ జాతీయ అధ్యక్షులు శ్రీ పులాడి రామారావు గారి అధ్యక్షతన నేడు బషీర్బాగ్ ప్రెస్ కబ్ లో...
By Thodupunuri Visweswarrao 2026-01-18 13:04:00 0 128
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com