హైజెనిక్ అండ్ ఆర్గానిక్ సానిటరీ ప్యాడ్స్ ఉచిత పంపిణీ. బాలికలకు అవగాహన కార్యక్రమం.|

0
278

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ లోని ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో వివిఆర్ గ్రూప్స్ వాగ్మిక రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

హైజెనిక్ అండ్ ఆర్గానిక్ సానిటరీ ప్యాడ్స్ పంపిణీ కి ముఖ్య అతిథులుగా..తెలంగాణ స్టేట్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ మెంబర్ గోగుల సరిత, లైఫ్ కోచ్ మైనంపల్లి రజిత, కొల్లి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కొల్లి కల్పన, సినీ నిర్మాత శ్రీ మల్లికా రెడ్డి, జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్ ఉపాధ్యాయులు, మరియు శిశురక్షణ, అదేవిధంగా తెలంగాణ పోలీస్ క్రైమ్ డిపార్ట్మెంట్, మరియూ భరోసా టీం, సభ్యులు ఈ కార్యక్రమానికి కి విచ్చేసి ఈ ప్యాడ్స్ వాడితే కలిగే ఉపయోగాలను బాలికలకు తెలియచేసారు.

 

అనంతరం శానిటరీ పాడ్స్ పంపిణి చేయడం జరిగింది. 

 

ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వివిఆర్ గ్రూప్స్ చైర్మన్ అండ్ వాగ్నికా రావు ఫౌండేషన్ వ్యవస్థాపకులు, వెన్నమనేని 

విష్ణు రావు మాట్లాడుతూ.... 

 

పిల్లలకి మంచి ఏంటి చెడు (గుడ్ టచ్, బాడ్ టచ్) ఏంటి.. అని తెలియచేసిన అథితులకు కృతజ్ఞతలు తెలియచేసారు. విద్యార్థులు అందరూ బాగా చదువుకోవాలని అందరిలాగా ఉన్నతంగా యెదగాలని అని అయన ఆకాంక్షించారు. 

అలాగే జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఉపాధ్యాయులు పిల్లలకి ఈ కార్యక్రమ ముఖ్యవుద్దేశాన్ని తెలియచేసారు. ఈ కార్యమాన్ని విజయవంతంగా జరిపేలా సహకరించిన పాఠశాల యాజమాన్యాయానికి కృతజ్ఞతలు తెలియజేశారు.   Sanitary Pads Awareness VVR Trust

Sidhumaroju

Search
Categories
Read More
Manipur
Torrential Rains Trigger Landslides and Floods in Manipur
Heavy and continuous rainfall has triggered severe landslides across key routes between...
By Bharat Aawaz 2025-07-17 08:19:15 0 1K
Telangana
తెలంగాణ విద్యార్థుల స్థానికతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
 హైదరాబాద్:  తెలంగాణలో వరుసగా 9,10,11,12 తరగతులు చదివితేనే లోకల్ రిజర్వేషన్...
By Sidhu Maroju 2025-09-01 13:05:44 0 428
SURAKSHA
Anil Shukla IPS: Leading Mizoram with Courage & Vision
A distinguished 1996-batch AGMUT cadre IPS officer strengthening policing, security, and public...
By Lokeshwari Panthadi 2026-07-23 12:21:38 0 60
Telangana
గూడెం సత్య నారాయణ స్వామి గుడికి 50 కోట్లు మంజూరు సందర్బంగా పత్రిక సమావేశం
మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలంలోని ప్రసిద్ధ గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ అభివృద్ధి...
By Avunoori Mahesh 2026-06-12 11:17:52 0 140
Andhra Pradesh
రైతు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి: ఏపీ రైతు సంఘం.
మదనపల్లెలో జరిగిన ఏపీ రైతు సంఘం అన్నమయ్య జిల్లా ప్రథమ మహాసభలో, రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి...
By Pagadala Venkateswar 2026-06-27 05:47:18 0 46
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com