పుంగునూరు నియోజకవర్గ: రొంపిచర్ల లో ప్రజా దర్బార్ నిర్వహించిన చల్లా బాబు

0
154

పుంగనూరు నియోజకవర్గంలోని పలు మండలాల ప్రజలు బుధవారం రొంపిచర్ల లో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా బాబు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో తమ సమస్యలను తెలియజేశారు. చల్లా బాబు ప్రజల సమస్యలను సవివరంగా అడిగి తెలుసుకుని, సంబంధిత అధికారులకు తగిన పరిష్కార మార్గాలు చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Telangana
త్వరలో అందుబాటులోకి అల్వాల్ టిమ్స్ హాస్పిటల్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: అల్వాల్ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను బుధవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-10-08 11:20:10 0 252
Telangana
మహబూబాబాద్ జిల్లా
*మహబూబాబాద్ జిల్లా:-* *తొర్రూరు మండలంలోని గుర్తురు గ్రామ శివారు లో సబ్ స్టేషన్ దగ్గర మామిడి...
By Ellandula Sandeep 2026-03-03 14:37:29 0 353
Ladakh
Hemis Festival 2026 Concludes with Sacred Cham Dances
The world-famous Hemis Festival 2026 has successfully concluded its magnificent two-day spiritual...
By Lokeshwari Panthadi 2026-06-26 10:03:57 0 95
Tamilnadu
Tamil Nadu Strengthens Air Quality and Pollution Control
Tamil Nadu is intensifying efforts to improve air quality and reduce pollution through stricter...
By Fathima Safa 2026-06-29 10:01:47 0 38
SURAKSHA
Disaster Management and Relief
During natural disasters like floods, the Karnataka Police consistently stands at the forefront...
By Kalaga Sailaja 2026-06-29 10:26:53 0 83
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com