చంద్రబాబుకు వెన్నుపోటు పొడవడం వెన్నతో పెట్టిన విద్య: రోజా

0
161

ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిలిపివేసి.. రాయలసీమ ప్రాంతానికి వెన్నుపోటు పొడిచారని ఆమె అన్నారు. కరువు నివారణకు జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును చంద్రబాబు అడ్డుకున్నారని రోజా విమర్శించారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు.

 

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com