ఘనంగా 134 డివిజన్ కార్పొరేటర్ జన్మదిన వేడుకలు.|

0
220

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను అట్టహాసంగా జరుపుకున్న బిఆర్ఎస్ నాయకులు.

ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసి ఆమెను శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి, ఆల్వాల్ బిఆర్ఎస్ నాయకులు శరణ్ గిరి, శోభన్ బాబు, మల్లేష్ గౌడ్ లోకేష్, ప్రశాంత్ రెడ్డి, మోసిన్, సాజిత్, నందిని, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
కర్ణాటక పాదయాత్ర భక్తుల పై భక్తి చాటుకున్న కర్ణాటక పాదయాత్ర భక్తులపై భక్తి చాటుకున్న దిడ్డి వారి పల్లి గ్రామస్తులు దిడ్డివారిపల్లి గ్రామస్తులు
కర్ణాటక రాష్ట్రం నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తున్న భక్తులకు శనివారం ఉదయం 3 గంటల నుంచి పుంగనూరు...
By Kothuru Murali 2025-12-28 09:55:41 0 127
Andhra Pradesh
Shani Jagan Takes control of Rayalaseema
He is the one and only worst political person. In Rayalaseema . He had pre closed all the works...
By Terli Ashok 2026-01-06 12:26:53 2 743
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com