నూతన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామక ప్రక్రియలో సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా

0
511

గూడూరు నగర పంచాయతీ నందు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారి మరియు అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డి గారి సూచన మేరకు నూతన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామక ప్రక్రియలో సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాకు విచ్చేసిన కేంద్ర కాంగ్రెస్ కేంద్ర కమిటీ పరిశీలకులు శ్రీ హెచ్ సి యోగేష్ జి ఏపీసిసి పరిశీలకులు సాకె శంకర్ సొంటి నాగరాజు 

సంఘటన్ సృజన్ అభియాన్’.. కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త ఉరకలు

 వాసవి కళ్యాణ మండపం లో “జిల్లా స్థాయి మండల స్థాయి సంఘటన్ సృజన్ అభియాన్” కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా జరిగింది. కోడుమూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అనంతరత్నం ఆధ్వర్యంలో

 మండల స్థాయి సంఘటన్ సృజన్ అభియాన్” కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా జరిగింది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ సమావేశం కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త జోష్‌ను నింపింది. ఈ కార్యక్రమంలో జే బండి రాజు. హలన్ కుమార్. డి శేషు.బి నాగేష్. మారెప్ప.ఎం బాబు. లా సెటరన్స్. సల్మాన్. దానియేలు.ఏసేపు. బి తిరుపాలు. బి నాగేషు. మారెప్ప.సామేలు. మాజీ డిసిసి అధ్యక్షులు కే బాబురావు.డి రాధాకృష్ణ. సయ్యద్ ఖాద్రి. సయ్యద్ నవీన్. షేక్ జిలాని భాష.క్రాంతి నాయుడు.తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
ఆగస్టు ఒకటి తారీకు నుంచి టీచర్లకు ముఖ గుర్తింపు తప్పనిసరి
రేపటి నుంచి టీచర్లకు ముఖగుర్తింపు హాజరు హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు...
By Vadla Egonda 2025-07-31 14:44:39 0 2K
Telangana
మరో ఆర్టిసి డ్రైవర్ ఆత్మ అత్యాయత్నం
  *మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం* భూపాలపల్లి డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా విధులు...
By Gujile Ramu 2026-04-24 05:28:25 1 182
Andhra Pradesh
రైతులకు సంక్షేమ పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలి: కలెక్టర్.
మదనపల్లె జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, మంగళవారం అంకిశెట్టిపల్లి గ్రామంలో "రైతన్నా మీకోసం"...
By Pagadala Venkateswar 2026-03-25 02:56:20 0 135
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com