వందేమాతర గీతానికి 150 సంవత్సరాలు.. సగర్వంగా ఆలపించిన రైల్వే ఉద్యోగులు.|

0
77

సికింద్రాబాద్ : వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ ఆధ్వర్యంలో రైల్వే ఉద్యోగులు వందేమాతర గీతాలాపన చేశారు. మాతృ భూమి పట్ల బంకిం చంద్ర చటర్జీకి ఉన్న ప్రేమ అంకిత భావాన్ని గుర్తు చేసుకుంటూ వందేమాతర గీతాన్ని సగర్వంగా ఆలాపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బ్రిటీషర్ల నుండి దేశ స్వాతంత్రం కోసం ఆనాడు వందేమాతర గీతం ప్రేరేపించిన ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. వేలాదిమంది భారతీయుల త్యాగాల పునాదులపై సేవాతంత్ర సమరయోధుల సమీకృత పోరాటంతో స్వాతంత్రం సిద్ధించిందని అన్నారు. 

Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
ఉజ్జయిని మహంకాళి బోనాల పండగ నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్.. ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ నేపథ్యంలో మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని...
By Sidhu Maroju 2025-06-21 17:38:24 0 1K
Tamilnadu
Hinduja Group Pledges ₹7,500 Cr for Tamil Nadu EV Ecosystem |
The Hinduja Group has committed ₹7,500 crore to develop Tamil Nadu’s electric vehicle...
By Pooja Patil 2025-09-16 10:19:24 0 275
Andhra Pradesh
ఏపీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ లకు వారాంతపు సెలవులు ఇవ్వాల్సిందే ఆంధ్రప్రదేశ్ స్ట్ర గుల్ కమిటీ ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ కృష్ణాజిల్లా
పత్రికా ప్రకటన! ఏపీ.కాంట్రాక్టుస్టాఫ్ నర్స్ లకు వారంతపు సెలవులు ఇవ్వాల్సిందే --- ఆంధ్రప్రదేశ్...
By Rajini Kumari 2025-12-16 07:19:47 0 31
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com