రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ముబీనా*

0
33

గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల ఎనిమిదవ తరగతి విద్యార్థిని, ముస్లిం మైనార్టీ టిడిపి పట్టణ అధ్యక్షుడు సులేమాన్ కుమార్తె మోబీనా ఎంపికైనట్లు పాఠశాల పిడి శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 23న కర్నూల్లో జరిగిన జిల్లా స్థాయి వాల్బాల్ పోటీల్లో గూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల విభాగంలో ముబీనా రాష్ట్రస్థాయి వాలిబాలు పోటీలకు ఎంపిక అయింది. ఈనెల 30 నుండి వచ్చే నెల 1 వరకు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగే రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో ముబీనా పాల్గొంటుందని తెలిపారు. విద్యార్థిని రాష్ట్రస్థాయి పోటీల్లో ఎంపిక పట్ల గ్రామానికి చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు ప్రజలు విద్యార్థిని అభినందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
జర్నలిస్టు జేఏసీ. బాలాజీ ప్రైవేట్ హాస్పిటల్ రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ
గూడూరు నగర పంచాయతీ లో గాంధీ జయంతి సందర్భంగా  ప్రతి ఒక్కరు గాంధీజీని స్మరించుకోవాలి :-...
By mahaboob basha 2025-10-02 10:38:48 0 180
Telangana
శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ & ప్రెస్ మీట్
ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను...
By Vadla Egonda 2025-07-18 11:36:08 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com