రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ముబీనా*
Posted 2025-10-25 14:12:09
0
33
గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల ఎనిమిదవ తరగతి విద్యార్థిని, ముస్లిం మైనార్టీ టిడిపి పట్టణ అధ్యక్షుడు సులేమాన్ కుమార్తె మోబీనా ఎంపికైనట్లు పాఠశాల పిడి శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 23న కర్నూల్లో జరిగిన జిల్లా స్థాయి వాల్బాల్ పోటీల్లో గూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల విభాగంలో ముబీనా రాష్ట్రస్థాయి వాలిబాలు పోటీలకు ఎంపిక అయింది. ఈనెల 30 నుండి వచ్చే నెల 1 వరకు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగే రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో ముబీనా పాల్గొంటుందని తెలిపారు. విద్యార్థిని రాష్ట్రస్థాయి పోటీల్లో ఎంపిక పట్ల గ్రామానికి చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు ప్రజలు విద్యార్థిని అభినందించారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
జర్నలిస్టు జేఏసీ. బాలాజీ ప్రైవేట్ హాస్పిటల్ రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ
గూడూరు నగర పంచాయతీ లో గాంధీ జయంతి సందర్భంగా
ప్రతి ఒక్కరు గాంధీజీని స్మరించుకోవాలి :-...
శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ & ప్రెస్ మీట్
ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను...