గంజాయి చాక్లెట్లను పట్టుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్.

0
61

సికింద్రాబాద్:  సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసులు గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు. ఎస్టీఎఫ్‌ ‌సీఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్ లో తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్‌ ఫ్లాట్‌ ఫారం 10 వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఒక సంచిని పరిశీలించగా అందులో 1.600 కేజీల గంజాయి చాక్లెట్స్‌ ఉన్నట్లు గుర్తించారు. గంజాయి చాక్లెట్లను తీసుకవచ్చిన వ్యక్తి ఎక్సైజ్‌ పోలీసులను చూసి పరారయ్యాడు. ఎస్టిఎఫ్ పోలీసులు గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకుని సికింద్రాబాద్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌లో అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్టిఎఫ్ పోలీసులు రైల్వే స్టేషన్లలో అక్రమంగా చాక్లెట్ల రూపంలో గంజాయి ప్యాకెట్లను తరలిస్తున్న ముఠాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Ladakh
Kargil Airport to Start Commercial Flights Soon
In a significant boost to connectivity and tourism, Kargil Airport is all set to begin commercial...
By Bharat Aawaz 2025-07-17 06:32:47 0 809
Andhra Pradesh
ఆసుపత్రుల్లో సంచలనం: సేవలు తాత్కాలికంగా బంద్ |
తెలంగాణ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. ఈ నిర్ణయం ఆసుపత్రుల్లో...
By Bhuvaneswari Shanaga 2025-10-09 11:20:39 0 29
Telangana
హైవే ప్రాజెక్టులకు భూ స్వాధీనం వేగవంతం |
ముఖ్యమంత్రి అధికారి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రధాన రహదారి ప్రాజెక్టుల అమలు వేగవంతం చేయాలని...
By Bhuvaneswari Shanaga 2025-09-23 09:44:43 0 156
Telangana
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: సంకల్పం Vs. సమీకరణాలు |
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక జరగడం, ఇది కేవలం ఒక ఎమ్మెల్యే స్థానాన్ని భర్తీ చేయడం మాత్రమే...
By Bharat Aawaz 2025-09-20 07:43:49 0 212
Telangana
2023లో 40% ప్రమాదాలు సాయంత్రం సమయంలో |
తెలంగాణలో 2023లో నమోదైన రోడ్డు ప్రమాదాల్లో సుమారు 40% సాయంత్రం 3 గంటల నుంచి 9 గంటల మధ్య జరిగాయి....
By Bhuvaneswari Shanaga 2025-10-06 06:59:50 0 27
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com