గంజాయి చాక్లెట్లను పట్టుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్.
Posted 2025-10-14 15:21:22
0
61
సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసులు గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు. ఎస్టీఎఫ్ సీఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్ లో తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫారం 10 వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఒక సంచిని పరిశీలించగా అందులో 1.600 కేజీల గంజాయి చాక్లెట్స్ ఉన్నట్లు గుర్తించారు. గంజాయి చాక్లెట్లను తీసుకవచ్చిన వ్యక్తి ఎక్సైజ్ పోలీసులను చూసి పరారయ్యాడు. ఎస్టిఎఫ్ పోలీసులు గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకుని సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్టిఎఫ్ పోలీసులు రైల్వే స్టేషన్లలో అక్రమంగా చాక్లెట్ల రూపంలో గంజాయి ప్యాకెట్లను తరలిస్తున్న ముఠాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.
Sidhumaroju
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
Kargil Airport to Start Commercial Flights Soon
In a significant boost to connectivity and tourism, Kargil Airport is all set to begin commercial...
ఆసుపత్రుల్లో సంచలనం: సేవలు తాత్కాలికంగా బంద్ |
తెలంగాణ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. ఈ నిర్ణయం ఆసుపత్రుల్లో...
హైవే ప్రాజెక్టులకు భూ స్వాధీనం వేగవంతం |
ముఖ్యమంత్రి అధికారి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రధాన రహదారి ప్రాజెక్టుల అమలు వేగవంతం చేయాలని...
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: సంకల్పం Vs. సమీకరణాలు |
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక జరగడం, ఇది కేవలం ఒక ఎమ్మెల్యే స్థానాన్ని భర్తీ చేయడం మాత్రమే...
2023లో 40% ప్రమాదాలు సాయంత్రం సమయంలో |
తెలంగాణలో 2023లో నమోదైన రోడ్డు ప్రమాదాల్లో సుమారు 40% సాయంత్రం 3 గంటల నుంచి 9 గంటల మధ్య జరిగాయి....