ప్రజా సమస్యల పరిష్కారానికే నా ప్రాధాన్యత: కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి

0
92

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: ప్రతినిత్యం నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకొని స్పందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న134 డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి ఎంక్లేవ్ లో ఉద్యానవన శాఖ ఆధునికరణలో  లో భాగంగా నూతన బోర్ వెల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్కుల అభివృద్ధి వలన గాలి నీటి స్వచ్ఛత ఏర్పడుతుందని అలాగే వీటి వల్ల మనిషి జీవితంలో ప్రశాంతత ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీ కల్చరల్ ఇన్చార్జ్ రాజు, కాలనీవాసులు దివాకర్ రెడ్డి, స్థానిక నాయకులు యాదగిరి గౌడ్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
హెల్మెట్ ధరించండి మీ ప్రాణాలు కాపాడుకోండి గూడూరు ఎస్సై హనుమంత రెడ్డి
హెల్మెట్ ధరించి వాహనాలు నడిపి నీ ప్రాణాలు కాపాడుకోండని గూడూరు ఎస్సై హనుమంత రెడ్డి అన్నారు బుధవారం...
By mahaboob basha 2025-12-04 05:07:14 0 78
Andhra Pradesh
హైందవ ధర్మాన్ని రక్షిద్దాం!!
కర్నూలు : బేతంచర్ల : దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడంతోపాటు హైందవ ధర్మాన్ని పరిరక్షించే...
By krishna Reddy 2025-12-15 03:37:02 0 124
Telangana
రాజీవ్ గాంధీ నగర్ లో రేషన్ షాపు ఏర్పాటు చేయండి: ఎమ్మెల్యేకు వినతి
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా:  వెంకటాపురం డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ బస్తీ వాసులు ప్రభుత్వ...
By Sidhu Maroju 2025-09-17 11:18:54 0 126
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com