రక్షణ శాఖ భూములలో అక్రమ నిర్మాణాలు : కూల్చివేసిన కంటోన్మెంట్ అధికారులు

0
87

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కంటోన్మెంట్ :   రక్షణ శాఖ భూములలో చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేసిన కంటోన్మెంట్ అధికారులు. 

పికెట్ ఎరుకల బస్తీలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేసిన కంటోన్మెంట్ అధికారులు. 

గతంలోనే అక్రమ భవన నిర్మాణానికి నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్న కంటోన్మెంట్ అధికారులు. 

పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టిన అధికార యంత్రాంగం.

మేము 90ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామంటున్న భవన యజమాని కుటుంబం.

మాకు కోర్టుకు పోయే సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 50ఇళ్లు ఎరుకల సామాజిక వర్గం వారు నివాసం ఏర్పరచుకొని ఉంటున్నట్లు చెబుతున్న బాధితులు.

కావాలని కక్ష్యపురితంగా తమ ఇంటిని కూల్చివేస్తున్నారని ఆరోపిస్తున్న భాదితులు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
కుర్నూలులో రిలయన్స్ ₹1,700 కోట్ల యూనిట్: కొత్త ఉద్యోగాలకు తలుపులు |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 15 నెలల్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ₹12,000 కోట్లకు పైగా పెట్టుబడులను...
By Meghana Kallam 2025-10-11 06:02:56 0 54
International
యుద్ధం ముగింపుకు ట్రంప్‌ వ్యూహాత్మక దాడి |
రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తన ప్రయత్నాలను...
By Bhuvaneswari Shanaga 2025-10-23 05:27:32 0 50
Media Academy
🎙️ Podcasts Are Going Visual – The New Era of Storytelling
🎙️ Podcasts Are Going Visual – The New Era of Storytelling Podcasts have traditionally...
By Media Academy 2025-05-02 09:24:54 0 3K
Telangana
'ఏఆర్ కె కిచెన్ లైవ్ కాన్సెప్ట్' ప్రారంభించిన మైనంపల్లి
  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా / అల్వాల్.        అల్వాల్ లోని ఏఆర్ కె...
By Sidhu Maroju 2025-08-08 17:32:02 0 598
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com