పెరుగు చంద్రారెడ్డి అనారోగ్య కారణాలవల్ల హాస్పిటల్ లో చికిత్స

0
136

కోడుమూరు నియోజకవర్గం కర్నూల్ మండలం దీన్నేదేవరపాడు కి చెందిన పెరుగు చంద్రారెడ్డి అనారోగ్య కారణాలవల్ల హాస్పిటల్ లో చికిత్స చేసుకున్నారు.అనంతరం ఆర్థిక పరిస్థితులు బాగా లేనందున వారు సహాయం కోసం కోడుమూరు ఎమ్మెల్యే గారిని సంప్రదించగా సీఎం రిలీఫ్ ఫండ్ పథకం కింద అప్లై చేసుకున్నారు. కావున వారికి

 143502. రూపాయల చెక్కును అందజేసిన కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి చెక్కును తీసుకున్న బాధితులు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Search
Categories
Read More
Business
వెండి ధరలు పడిపోయాయి.. బంగారం ఊగిసలాట |
దేశంలో వెండి ధరలు భారీగా తగ్గాయి. కేజీ వెండి ధర రూ.3,000 తగ్గి ప్రస్తుతం రూ.1,56,000 వద్ద ఉంది....
By Akhil Midde 2025-10-24 08:47:12 0 34
Punjab
Minister Sanjeev Arora Supports Migrant Workers Amid Backlash |
Industry and Power Minister Sanjeev Arora has extended his support to migrant workers, responding...
By Bhuvaneswari Shanaga 2025-09-19 08:09:54 0 49
Telangana
రెవంత్, ఓవైసీ కేంద్రాన్ని తెలంగాణకు భర్తీ చేయమని డిమాండ్ |
తెలంగాణకు గల వాస్తవ జీఎస్టీ ఆదాయం తగ్గుదలపై ముఖ్య నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు....
By Bhuvaneswari Shanaga 2025-09-23 05:03:27 0 97
Meghalaya
Banks Closed in Meghalaya on July 17 for U Tirot Sing’s Death Anniversary
On July 17, 2025, banks across Meghalaya—including SBI branches—remained closed to...
By Bharat Aawaz 2025-07-17 07:00:50 0 863
Telangana
2బీహెచ్‌కే ఇళ్ల కోసం లబ్ధిదారుల ఆందోళన |
నిర్మల్ జిల్లాలో 2బీహెచ్‌కే ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు పెద్ద ఎత్తున నిరసన...
By Bhuvaneswari Shanaga 2025-09-25 11:41:52 0 32
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com