ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించిన ఇళ్లను కూల్చివేసిన హైడ్రా.

0
100

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  గాజుల రామారంలో రూ.4500 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి, నిర్మించిన ఇళ్లను కూల్చివేస్తున్న హైడ్రా

హైదరాబాద్లోని గాజుల రామారంలో 'హైడ్రా’ కూల్చివేతలు ప్రారంభించింది. 

ఇక్కడ 100 ఎకరాలకుపైగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించి, 60 నుంచి 70 గజాల్లో ఇళ్లను నిర్మించి రూ. 10 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. 

దీనిపై ఫిర్యాదు అందడంతో హైడ్రా అధికారులు, సర్వే నంబర్ 397లో నిర్మించిన అక్రమ ఇళ్లను కూల్చివేశారు. 

ఆక్రమణదారుల చేతుల్లో దాదాపు రూ.4,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఉన్నట్లు హైడ్రా  గుర్తించింది.

Sidhumaroju

Search
Categories
Read More
Haryana
हरियाणा में बारिश का अलर्ट: किसानों और यात्रियों के लिए जरूरी जानकारी
भारत मौसम विज्ञान विभाग (IMD) ने 11 सितंबर 2025 के लिए हरियाणा के विभिन्न जिलों में हल्की से...
By Pooja Patil 2025-09-11 09:17:31 0 53
Telangana
నవంబర్ 11న ఓటింగ్.. 14న ఫలితాల కౌంటింగ్ |
హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక వేడి మొదలైంది. నేడు నామినేషన్ల...
By Bhuvaneswari Shanaga 2025-10-22 05:28:56 0 33
Bharat Aawaz
Article 13 – The Shield That Protects Your Rights
What is Article 13? Article 13 is like a guardian of your Fundamental Rights. It says that no...
By BMA ADMIN 2025-06-26 08:45:25 0 2K
Andhra Pradesh
ఎవరు సైకోనో తెలుగు ప్రజలందరికీ తెలుసు బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండించిన సయ్యద్ గౌస్ మోహిద్దీన్.....
వైసీపీ మైనారిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి.....   మార్కాపురం...      ...
By mahaboob basha 2025-09-28 13:59:14 0 107
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com