తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయం
Posted 2025-09-19 14:21:33
0
293
వ్యక్తి అదృశ్యం 17 9 20 25వ తేదీన తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయం నుండి మాదినేని విజయ్ కుమార్ వయసు 27 సంవత్సరాలు ఇతను నెల్లూరు జిల్లా గండ్ల వీడు గ్రామం నాకు చెందిన వ్యక్తి ఇతను ప్రస్తుతం కర్నూల్ మండలం సుంకేసుల గ్రామం దగ్గర ఉన్న సుంకేసుల డ్యాం దగ్గర కె ఎల్ ఎస్ ఆర్ ఇన్ఫ్రాటెక్ ప్రాజెక్ట్ నందు సైట్ ఇంజనీరుగా పనిచేయుచున్నాడు. ఇతని ఆచూకీ ఇంకా తెలియలేదు ఇతని సెల్ సంప్రదించగా ప్రస్తుతం ఫోను 9502706748 స్విచ్ ఆఫ్ గా ఉన్నది విజయ్ కుమార్ యొక్క మేనమామ అయిన ఎం నాగేశ్వరావు ఫిర్యాదు మేరకు గూడూరు పోలీస్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయుచున్నారు. ఇతని ఆచూకీ తెలిసిన యెడల గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ సార్ 9121101072 అను నెంబర్ కి సంప్రదించి ఆచూకీ వివరాలు తెలియజేయగలరు
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
నిజామాబాద్:వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ఇందూరులో వికలాంగులకు ప్రత్యేక బ్యాటరీ వాహనl పాంపిని
ఈరోజు మహిళ, శిశు మరియు వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ఇందూరులో వికలాంగులకు ప్రత్యేక బ్యాటరీ...
గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి ఎన్. సి. సి అవార్డు.
మదనపల్లె మండలం సి. టి. ఎమ్. పాఠశాల ఎన్. సి. సి ఆఫీసర్ గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక...
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మంగళగిరి రూరల్ పీఎస్ లో కేసు నమోదు.
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మంగళగిరి రూరల్ పీఎస్ లో కేసు నమోదు
03-02-2026 Tue 07:02 | Andhra...
ఏఎంసీ సముదాయం గోడౌన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
బొబ్బిలి ఏఎంసీ సముదాయంలో ఉన్న గోడౌన్ను పౌరసరఫరాల శాఖ వారికి లీజుకి ఇచ్చింది. సోమవారం ఈ గోడౌన్ను...