కాలనీలను పరిశుభ్రంగా ఉంచండి: కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి

0
100

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్>  జిహెచ్ఎంసి పరిధిలోని 134 డివిజన్  కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి  అల్వాల్ లోని శ్రీ సాయి నగర్ మరియు లక్ష్మీ నగర్ లలో కురిసిన వర్షాలవల్ల  నీరు చేరిన ఇళ్ళు, మరియు నీట మునిగిన ప్రదేశాలను డి.ఇ ప్రశాంతి, ఎ.ఇ వరుణ్, హైడ్రా టీం, యాదగిరి, సాజిద్, అరుణ్ లతో కలిసి పరిశీలించారు. దారులలో పేరుకుపోయిన బురద మరియు చెత్తను తొలగించాలని బృందానికి సూచించారు.  ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కూడా ఆదేశించారు.

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
ఆంధ్ర పెట్టుబడుల శిఖరాగ్రానికి ఢిల్లీ పర్యటన |
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఐటీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు....
By Bhuvaneswari Shanaga 2025-09-30 10:27:41 0 33
Andhra Pradesh
కర్నూలులో బస్సు అగ్నిప్రమాదం.. అధికారుల స్పందన |
కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రైవేట్ బస్సు అగ్నిప్రమాదం రాష్ట్రాన్ని...
By Akhil Midde 2025-10-24 09:53:51 0 285
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com