హైడ్రా కార్యాలయం ముందు డిఆర్ఎఫ్ సిబ్బంది నిరసన

0
121

సికింద్రాబాద్ :బుద్దభవన్.   హైడ్రా కార్యాలయం ముందు హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది నిరసన.

వారి జీతంలో 5 వేలు కట్ చేసారని ఆందోళన.

రాత్రి పగలు అన్ని పనులు చేయించుకుని జీతం తగ్గించడం పై ఆగ్రహం. 

గతంలో జిహెచ్ఎంసి అండర్లో ఈవిడిఎం లో పనిచేసిన డిఆర్ఎఫ్ సిబ్బంది.

 ప్రస్తుతం హైడ్రాలో డిఆర్ఎఫ్ లో విధులు నిర్వహిస్తున్న 1,100 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది

ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలపై అందరికీ ఒకేలా అందేలా జీవో తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

ఈ జీవోతో 5వేల రూపాయల జీతం తగ్గిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న డిఆర్ఎఫ్ సిబ్బంది

ఇందులో సగానికి పైగా సిబ్బందికి ఈనెల 5వేల రూపాయలు జీతం తగ్గిందని ఆందోళన

ఈరోజు నుండి విధులకు వెళ్లకుండా నిరసన వ్యక్తం చేస్తాం అంటున్న హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది.

#sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
పంట రేషన్ & ధాన్యం కొనుగోలు |
పంట రేషన్ & ధాన్యం కొనుగోలు: కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు 30 లక్షల టన్నుల ధాన్యం ఆమోదం...
By BMA ADMIN 2025-10-14 07:48:54 0 233
Andhra Pradesh
రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. వారికి రూ.లక్ష.. పూర్తి వివరాలు ఇవే..
ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు అండగా నిలుస్తోంది. వడ్డీ వ్యాపారుల బారి నుండి రక్షించేందుకు అర్హులైన...
By SivaNagendra Annapareddy 2025-12-15 05:28:12 0 61
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com