ఈ–పంట నమోదు వేగవంతం చేయాలి: జేసీ అపూర్వభారత్
Posted 2026-02-12 08:38:50
0
331
కాకినాడ జిల్లాలో రబీ సీజన్కు సంబంధించిన ఈ–పంట నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని సంయుక్త కలెక్టర్ అపూర్వభారత్ అధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో జిల్లాలో 70 వేల హెక్టార్ల లక్ష్యానికి గాను 69 వేల హెక్టార్లలో పరి నాళ్లు పూర్తయ్యాయని, ఈ–పంట నమోదు 73 శాతం మాత్రమే జరిగిందని తెలిపారు. మిగిలిన నమోదును త్వరగా పూర్తి చేయాలని, ఈ నెలాఖరుకు రబీ ధాన్యం సేకరణ ప్రక్రియ సిద్ధం చేయాలని సూచించారు. ఈ–పంట నమోదు పూర్తయితే రైతులకు భరోసా, ధాన్యం సేకరణలో పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Tripura MSME Sector Receives Strong Growth Support
Tripura's micro, small, and medium enterprises (MSMEs) are benefiting from improved access to...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సిద్ధమవుతున్న రిపబ్లిక్ డే వేడుకలు.
>కేవీస్సార్. కోటేశ్వరరావు. గుంటూరు.
గుంటూరు జిల్లా పోలీస్...* *తేది :...
Monsoon Rains Disrupt Trade Across Meghalaya
Heavy monsoon rainfall has disrupted transportation, logistics, and commercial activity across...
పుంగనూరు నియోజకవర్గం : వీబీజీ-రామ్ పథకంపై ఈనెల 9న అవగాహన
సదుం ఎంపీడీవో రాధారాణి మాట్లాడుతూ, ఈనెల 9న వీబీజీ-రామ్ పథకంపై ప్రత్యేక అవగాహన సమావేశం ఏర్పాటు...
Himachal Rain Alert: Yellow Warning Issued for 7 Districts
The Meteorological Centre has issued a critical yellow weather alert across seven districts of...