సికింద్రాబాద్ వైఎంసీఏలో ఆడిటోరియం, గెస్ట్ రూములను ప్రారంభించిన మంత్రులు అట్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి

0
102

సికింద్రాబాద్ : సికింద్రాబాద్ వైఎంసిఏ లో నూతనంగా నిర్మించిన ఆడిటోరియం, గెస్ట్ రూమ్ లను మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి లు ప్రారంభించారు. అనంతరం అంతర్జాతీయ ఇంటిగ్రేటెడ్ ఎక్సలెన్స్ సెంటర్ కు శంకుస్థాపన చేశారు. వై ఎం సి ఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రశంసించారు. సేవా మార్గంలో సికింద్రాబాద్ వైఎంసిఏ ముందుకు సాగుతుండటం మంచి పరిణామమని అన్నారు. సికింద్రాబాద్ ప్రాంతం వాసులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. వై ఎం సి ఏ నారాయణగూడలో సైతం అనాధ పిల్లలకు విద్యాభ్యాసం అందించడంతోపాటు నర్సింగ్ కళాశాలను కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ వైఎంసిఏ తో చిన్ననాటి నుండి తమకు జ్ఞాపకాలు ఉన్నాయని అన్నారు. 

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడి హామీ |
ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎన్. లోకేష్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ప్రత్యేక...
By Bhuvaneswari Shanaga 2025-09-23 06:32:33 0 35
Telangana
శ్రీ బాలాజీ రాధాకృష్ణ మఠం భూమి, లీజును రద్దు చేయండి.
మేడ్చల్ మల్కాజిగిరి  జిల్లా/ అల్వాల్ అల్వాల్ సర్కిల్ భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో...
By Sidhu Maroju 2025-07-28 11:08:10 0 673
Telangana
తిలక్ వర్మను సత్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి |
ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై భారత విజయానికి కీలకంగా నిలిచిన హైదరాబాద్‌కు చెందిన యువ...
By Bhuvaneswari Shanaga 2025-10-01 13:15:14 0 38
Manipur
Dr. Puneet Kumar Goel Appointed as Manipur's New Chief Secretary
Dr. Puneet Kumar Goel Appointed as Manipur's New Chief Secretary The...
By Bharat Aawaz 2025-07-17 07:05:55 0 888
Lakshdweep
Lakshadweep Enhances Tourism with New Jetties |
Lakshadweep is strengthening its tourism infrastructure with significant upgrades, including new...
By Bhuvaneswari Shanaga 2025-09-22 09:27:37 0 43
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com